తెలంగాణ 10 తరగతి పరీక్షల షెడ్యూల్..

2018-19 ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 16 నుండి ఏప్రిల్ 2 వరకు తెలంగాణలో 10 తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే కొన్ని పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుండి 12.45 వరకు జరగబోతున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన పేప‌ర్ కోడ్‌ల‌ను కూడా అధికారులు టైంటేబుల్‌లో పొందుప‌ర్చారు.

పూర్తి వివరాలు మీరే చూడండి..