Home జర్నలిస్ట్ సాయి మనోగతం

జర్నలిస్ట్ సాయి మనోగతం

జగన్ తూటాలు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు అధికార..ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు తూటాలు పేలాయి. ముఖ్యమంత్రి జగన్ తన ఆగ్రహాన్ని చాల పద్దతిగా తూటాలనే పేల్చారు. గత శాసనసభలో 23మంది ప్రతిపక్ష పార్టీ...

కేశినేని కాక పుట్టిస్తున్నారు..

కేశినేని నాని..ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ గా మారింది. ఎంపీగా గెలుపొందిన నాని..ప్రస్తుతం సోషల్ మీడియా లో కాక పుట్టిస్తున్నారు. రోజుకో ఓ పోస్ట్ పెడుతూ తన ఆవేదన..ఆగ్రహం..బాధ ఇవన్నీ...

కోడెల‌తో స్టార్ట్‌..

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడమే ఆలస్యం..వారి ధన దాహాన్ని చూపించారు. ఎవరికీ వారే అందినకాడికి దోచుకున్నారు. ఇసుక మాఫియా..భూకబ్జాలు ..రియల్ ఎస్టేట్..పధకాల పేరుతో ప్రజల డబ్బు ను దోచుకోవడం..లంచంలు..ఇలా ఒకటి రెండు...

నిరుద్యోగ భృతికి మంగళం పాడారా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతికి మంగళం పాడారా అనే మాటలు మాట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ. 1000ల భృతి కల్పించింది. సార్వత్రిక ఎన్నికల ముందే నిరుద్యోగ భృతిని...

ఓటేసిన వారికీ థాంక్స్..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో ఓటమి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు ఓటేసిన వారికీ థాంక్స్ చెప్పుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో ఒక్కడే అంత తిరిగి...ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సుడిగాలి పర్యటనలు చేసిన పవన్...

బెల్ట్ షాపులపై జ’గన్’..

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం...

భద్రాద్రి రాముడు ఆంధ్రుల దేవుడు

భద్రాద్రి రాముడు ఆంధ్రుల దేవుడు.. ఇప్పుడు ఈ మాట బయటకొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన క్రమంలో ముంపు ఏడు మండలాలను ఏపీలో కలిసాయి. ఆ టైం లో...

టీఆర్ఎస్ కి పండగే..

తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ కి పరిషత్ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సహాన్ని ఇచ్చింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో కార్ స్పీడ్ ఉంటుందని భావిస్తే అది సగానికి పడిపోయింది....

జగన్ ని గెలిపించింది ఇవే

సార్వత్రిక ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి భారీ మెజార్టీ తో గెలుపొందారు. కలలో కూడా ఎవరు ఊహించలేని స్థానాల్లో గెలిచి తన సత్తా చాటాడు. ఇక జగన్ గెలిపించింది ఇవే.. * ముందుగా ఆయన...

తెలుగుదేశం కంచుకోటలు బద్దలు..

టీడీపీ కంచుకోటాలు అనగానే శృంగవరపు కోట, విజయనగరం, పాయకరావుపేట, నర్సీపట్నం వంటి నియోజకవర్గాలు గుర్తుకొస్తాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఏడెనిమిది సార్లు విజయపరంపర కొనసాగించిన ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు వైసీపీ జెండా రెపరెపలాడింది....

Latest News