జర్నలిస్ట్ సాయి మనోగతం

శివాజీకి చిక్కులు – సమాధానం ఇస్తారా.?

వెండితెర ఫై చిన్న చిన్న క్యరెక్టర్లు వేసి ఆ తర్వాత హీరోగా రెండు మూడు సినిమాలు చేసిన శివాజీ..సినిమాలను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ ని గెలిపించడం కోసం నానా సర్వేలు ఆపరేషన్...

రవిప్రకాశ్ కేసు విషయంలో అసలు నిజాలు ఇవే…

టీవీ9 సీఈవో రవి ప్రకాష్..ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది..రవి ప్రకాష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు...

ప‌వ‌న్ పాట అంత‌ర్జాతీయ అవార్డు తెచ్చింది

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..ఓ ఇంటర్నేషనల్ చానల్‌లో వరల్డ్ ఆఫ్ డాన్స్ అనే రియాల్టీ షోను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జెన్నిఫర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దకింగ్స్ అనే గ్రూప్ నేమ్‌తో...

ల‌క్ష్మీ పార్వ‌తి కేసులో కోటిని దాస్తుందెవ‌రు..?

ఏపీ ఎన్నికల సమయంలో మీడియా లో హాట్ టాపిక్ గా ప్రచారం జరిగిన సంఘటనలు చూస్తే..వివేక్ హత్య..విజయ సాయి రెడ్డి ఫోన్ టాపింగ్ అలాగే లక్ష్మి పార్వతి ఫై లైంగిక కేసు..ఈ మూడింట్లో...

నో మూవీస్ ఓన్లీ పాలిటిక్స్

సినీ తెరఫై తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్..జనసేన పార్టీ పెట్టి జననేతగా ఎన్నికల్లో పోటీ చేసాడు. ఏపీలో ఎన్నికలు పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్ళబోతున్నాడని..దర్శక నిర్మాతలు...

బాబు దెబ్బ‌కి జ‌గ‌న్ టూర్ ఆగిందా.?

జగన్ కుమార్తె లండన్ లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె వద్దకు వెళ్లి రావాలని జగన్ భావించాడు. మే 05 న కుటుంబ సమేతంగా లండన్ వెళ్లాలని..మళ్లీ మే 14...

లండ‌న్‌కి జ‌గ‌న్‌

జగన్ లండన్ టూర్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ పక్క తుఫాన్..మరోపక్క నీటి సమస్యలు..ఎన్నికల హడావిడి ఇలా అన్ని ఉండగా జగన్ కూల్ గా తనకు ఏం సంబంధం...

తెలంగాణ‌లో కాంగ్రెస్ స్థానానికి బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పోషించాల్సిన పాత్ర ను బీజీపీ పోషిస్తుందా..అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తుంది. ప్రభుత్వ తప్పులను నిలదీయాల్సిన ప్రతిపక్షం..తమకే అన్యాయం జరిగిందని చెప్పడంతో...

53 సీట్లు ఖాయ‌మంటున్న జ‌న‌సేన స‌ర్వే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి..ఇక రావాల్సిందే ఫలితాలే..మరో 22 రోజులైతే ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాలు దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు తమ సర్వేలు తెలియజేయగా..తాజాగా జనసేన పార్టీ...

30 నుండి 35 సీట్ల‌తో జ‌న‌సేన దెబ్బ‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11 న సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయినా సంగతి తెలిసందే. ఈ పోలింగ్ సరళి ఫై అన్ని పార్టీ లు సమీక్షలు జరిపారు. తాజాగా చంద్రబాబు ఆయా నియోజకవర్గ...

Latest News