చరణ్ పక్కన ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో..?

చిరంజీవి , కొరటాల శివ కలయికలో ఆచార్య మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ లో ఓ ముఖ్య రోల్ లో రామ్ చరణ్ నటిస్తున్నాడు. అయితే చరణ్ కు జోడి గా ఎవర్ని సెలెక్ట్ చేద్దామనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ప్రస్తుతం కీర్తి సురేష్ , కియారా అద్వానీ పేర్లను పరిశీలనలో పెట్టారు. మరి ఫైనల్ గా ఇద్దరిలో ఎవర్ని ఓకే చేస్తారో చూడాలి.

ప్రస్తుతం చరణ్  రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా తర్వాత మలయాళ బ్లాక్ బాస్ట‌ర్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్తో రానున్నారు.