హాట్ బ్యూటీ ఏం చేసిన..ఏం ధరించిన ఆఖరకు ఆమె వేసుకునే టాటూ కూడా వైరలే. జబర్దస్త్ షో తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ , వెండితెర ఫై అభిమానులను సొంతం చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లినా కానీ అనసూయ అందం మాత్రం రవ్వంత కూడా తగ్గడం లేదు. ఈ 33 ఏళ్ల ఆంటీ ఎప్పటికప్పుడు తన అందాలతో అభిమానులకు , యూత్ మంచి కిక్కుస్తుంటుంది.
తాజాగా ఎదమీద వేసుకున్న టాటూ ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకొని మరింతగా రెచ్చగొట్టింది. ఇటీవల పాపులార్టీ రావాలన్న , అవకాశాలు రావాలన్న ఇలాంటి స్క్రీన్ షో లు ,హాట్ హాట్ అందాల ప్రదర్శన తప్పనిసరి. ప్రస్తుతం అనసూయ వైఎస్ జీవిత కథ ఆధారం గా తెరకెక్కుతున్న యాత్ర తో పాటు రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో గాయత్రి ఫిలింస్ బ్యానర్పై బట్టిపాటి నరేంద్రరెడ్డి, సర్మా చుక్క నిర్మిస్తున్న కథనం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.