టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ లో అనసూయ కు ఈస్థానం దక్కిందో తెలుసా ..?

ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక టైమ్స్ తాజాగా హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ స్మాల్ స్క్రీన్ (టెలివిజన్) 2018 అనే లిస్ట్ ను విడుదల చేసింది..ఇప్పటివరకు ఇలాంటిది ఎవరు విడుదల చేయలేదు. మొదటిసారి హైదరాబాద్ లిస్ట్ ను టైమ్స్ విడుదల చేసి వార్తల్లో నిలిచింది. మొత్తం 15 స్థానాలకు స్థానాలకు సంబందించిన లిస్ట్ విడుదల చేసింది. వీరిలో ప్రముఖ యాంకర్ అనసూయ 13 స్థానం దక్కించుకోవడం అందరికి షాక్ కలిగించింది.

మరి మొదటి స్థానం ఎవరు దక్కించుకున్నారు..ఎవరెవరు ఏ ఏ స్థానాలు దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం.

* ‘నిన్నేపెళ్లాడతా’ ఫేమ్ భూమిషెట్టి మొదటి స్థానం
* రెండో ప్లేస్‌లో జ్ఞానేశ్వరి ( ప్రదీప్ ‘పెళ్లిచూపులు’ ఫేమ్)
* మూడో ప్లేస్ లో వర్షిణి సౌందర్ రాజన్ (ఢీ యాంకర్ )
* నాల్గో ప్లేస్ లో యాంకర్ రష్మీ
* ఐదో ప్లేస్‌లో ప్రముఖ వ్యాఖ్యాత విష్ణు ప్రియ
* ఆరు నుండి పదోవ స్థానం వరకు వేరే వారు నిలువగా
* పదకొండో స్థానంలో దీప్తి సునయన
* పన్నేడో స్థానం లో యాంకర్ శ్రీముఖి
* పదమూడో స్థానంలో యాంకర్ అనసూయ దక్కింది.

మొత్తంగా 15 మంది ఉన్న మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టులో మన టీవీ యాంకర్లు 5 స్థానాలు దక్కించుకోవడం విశేషం.