Home ఇతర వార్తలు

ఇతర వార్తలు

Other-News

యాదాద్రి దర్శనంలో పురాణపండ శ్రీనివాస్ ‘శ్రీలహరి‘ : దేవస్థానం ఈ.ఓ. రామకృష్ణారావు

యాదాద్రి : జనవరి 26 పరమ రమణీయమైన శ్రీవైష్ణవ శోభతో అఖండానందాన్ని వర్షిస్తున్న తెలంగాణాలోని యాదాద్రి మహా పుణ్యక్షేత్రంలో భక్త భావుకులకోసం శ్రీ లక్ష్మీనృసింహుని దివ్యానుగ్రహంగా ఈ శనివారం నుండి శ్రీ లక్ష్మీనృసింహ దేవస్థానం...

Jio : రూ. 15 వేలకే రిలయన్స్ జియో కొత్త ల్యాప్‌టాప్!

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. బడ్జెట్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లను కూడా తీసుకొస్తోంది. ఇప్పటికే జియో బుక్‌, జియో బుక్‌...

Cyber Crime : సరికొత్త సైబర్‌ మోసం.. ఓటీపీ, లింక్‌ లేకుండానే ఖాతాలో డబ్బు స్వాహా !

దేశవ్యాప్తంగా సైబర్ మోసాల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిత్యం ఓ అడుగు అడ్వాన్స్‌గా ఉంటూ.. అందిన కాడికి దోచుకుంటున్నారు. జనాలు ఎలాంటి మోసాలకు గురికాకుండా ఎంత అప్రమత్తంగా ఉన్నా.. కేటుగాళ్లు మాత్రం మోసం...

Koti Deepotsavam 2023: కన్నులపండుగగా కోటి దీపోత్సవం

కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం అంటారు.. అదే ఒకే చోట.. ఓ వెలుగుల ఉత్సవం జరిగితే.. వేలాది మంది ఒకేచోట చేరి దీపాలు వెలిగిస్తే.. అది ‘కోటి దీపోత్సవం’...

స‌రికొత్త ఎలెక్ట్రిక్ స్కూట‌ర్ ప్యూర్ EV, 201 కి. మీ నాన్ స్టాప్ రైడ్!

ప్యూర్ EV.. 201 KM రేంజ్ లో.. ePluto 7G Max అనే.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రివ‌ర్స్ మోడ్ కూడా క‌లిగిన స్కూట‌ర్ గా దీని ప్ర‌త్యేక‌త‌లెన్నో.. ఉన్నట్టు చెబుతోందీ...

50 వేల రెస్టారెంట్లకు చేరుకున్న ఓఎన్‌డీసీ.. జొమాటో-స్విగ్గీ ఆధిపత్యానికి గట్టి పోటీ

ఫుడ్ డెలివరీకి జొమోటో, స్విగ్గీ యాప్స్ పర్యాయపదాలుగా మారిపోయాయి. ఈ వేదికలపై ఫుడ్ ఆర్డర్ చేయని నగరవాసి లేడంటే అతిశయోక్తి కాదేమో. కానీ వీటిల్లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఇప్పటికీ కాస్తంత ఖర్చుతో...

సూప్‌లో చనిపోయిన ఎలుక పాదం.. రూ.20 లక్షల దావా వేసిన కస్టమర్

అమెరికాలో ప్రముఖ ఇటాలియన్ రెస్టారెంట్ ఆలివ్ గార్డెన్ నుంచి తాను ఆర్డర్ చేసిన మైన్స్‌ట్రోన్ సూప్‌లో చనిపోయిన ఎలుక పాదం కనిపించిందని థామస్ హోవీ అనే వ్యక్తి పేర్కొన్నాడు. ఆ వ్యక్తి ఆలివ్‌...

నిస్సాన్ కార్ల స్టీరింగ్‌లో సమస్య.. 2.36 లక్షల కార్లను రీకాల్ చేసిన కంపెనీ

ప్రముఖ ఆటో దిగ్గజం నిస్సాన్ మార్కెట్లోని దాదాపు 2లక్షల 36 వేల కార్లను రీ కాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. పలు మోడల్ కార్లలో లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దడం ద్వారా కస్టమర్లకు సేఫ్టీ...

ఎస్బీఐ రీసెర్చ్‌ రిపోర్టు.. భారత్‌లో వారి ఆదాయం మూడు రెట్లు పెరిగిందట..

గత దశాబ్దంలో మధ్యతరగతి భారతీయుల సగటు ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగింది. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా రీసెర్చ్ రిపోర్టు తన నివేదికలో తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. రానున్న రెండున్నర...

అంతరిక్షంలో పెళ్లి చేసుకోవాలనుందా?.. రూ. కోటి ఖర్చవుతుంది మరి!

ఈ రోజుల్లో తమ పెళ్లి వేడుకను చాలా ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఖర్చు ఎంతైనా పర్లేదు కానీ పెళ్లిని గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే దీని కోసం ఎన్నో కలలు, ఊహల్లో...

Latest News