Home వార్తలు ఆంద్రప్రదేశ్ వార్తలు

ఆంద్రప్రదేశ్ వార్తలు

Tirumala : టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది ... * స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల...

Tirupati : క‌ల్కి అలంకారంలో శ్రీ క‌ల్యాణ‌ వేంకటేశ్వరస్వామి

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ‌ వేంకటేశ్వర‌స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంట‌ల‌కు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా...

Tirupati : మోహిని అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌వారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో ద‌ర్శ‌మిచ్చారు. ఉద‌యం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను క‌టాక్షించారు. వాహనం ముందు...

TTD E-Auction : మార్చి 15 నుండి టీటీడీకి చెందిన వ‌స్త్రాల ఈ-వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను మార్చి 15 నుండి 22వ‌ తేదీ వరకు ఈ–వేలం వేయనున్నారు. వీటిలో కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న...

Tirupati : యోగ‌ నర‌సింహుడి అవతారంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి

శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామివారు సింహ‌ వాహనంపై యోగ‌ నర‌సింహుడి అలంకారంలో...

Pulse Polio : పల్స్ పోలియో పై అవగాహనా ర్యాలీ

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలులో పల్స్ పోలియో...

AP : నిరుదోగులకు గుడ్ న్యూస్, 71 ఏటీఓ పోస్టుల భర్తీకి చర్యలు

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో (ఐటీఐ) ఖాళీగా ఉన్న 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీఓ) పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని...

National Science Day : శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

సత్తుపల్లి, ఫిబ్రవరి 28 : శాస్త్ర, సాంకేతికతలో దేశ ఔనత్యాన్ని చాటి చెప్పిన సీవీ.రామన్‌ స్ఫూర్తితో విద్యార్థులు పరిశోధనల్లో రాణించి నూతన అంశాలను ఆవిష్కరించాలని కమాండర్ శ్రీ. పి. వెంకట రాములు...

Class 1 Admission : ఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలో అడ్మిషన్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు

ఇకపై ఆరేళ్లు నిండిన పిల్లలకే 1వ తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఆరేళ్లు నిండితేనే చిన్నారులకు ఒకటవ...

శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్‌రావు కన్నుమూత..

శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్ రావు) గురువారం కన్నుమూశారు. హైద‌రాబాద్ లోని తన నివాసంలో ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో జారిపడ్డ ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి...

Latest News