ఆంద్రప్రదేశ్ వార్తలు

విశాఖ రైల్వే జోన్’కు లైన్ క్లియర్

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై కసరత్తు పూర్తయ్యిందని కేంద్ర మంత్రి సుజనాచౌదరి తెలిపారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని దీనిపై ఏర్పాటైన కమిటీలు నివేదికలు అందించాయి. ఈ నేపథ్యంలో...

రోశయ్య రిటైర్డ్మెంట్ ప్రకటన

తమిళనాడు మాజీ గవర్నర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య రాజకీయలకు రిటైర్డ్మెంట్ ప్రకటన చేశారు. ఆయన మంగళవారం గుంటూరులో మాజీ ఎమ్మెల్యే జయరామ్ బాబు ఇంటికి రోశయ్య...

పవన్ ‘ప్రాణహాని’ యాత్ర…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల అనంత పురం పర్యటన ముగిసింది. ఈ యాత్ర వల్ల పవన్ కు ఎంత ఉపయోగమో తెలియదు కానీ ఈ యాత్ర వల్ల అభిమానులకు మాత్రం...

బాయ్యను పక్కడపెడితే పరిస్థితి ఏంటీ?

తెలుగు దేశం పార్టీ స్థాపించినప్పటి నుండి అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గం టీడీపీకి కంచు కోటగా మారింది. ఎన్టీఆర్‌ పలు సార్లు హిందూపురం నుండి పోటీ చేసి గెలిచిన విషయం...

అభిమానులను సున్నితంగా హెచ్చరించిన పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ నిర్మాణం మరియు బలోపేతం కోసం తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే తెలంగాణలో పర్యటించిన పవన్‌ ఏమాత్రం గ్యాప్‌ తీసుకోకుండా వెంటనే అనంతపురం...

జగన్‌ వెయ్యి కి.మీ మైలురాయి

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మొదలు పెట్టిన ప్రజా సంకల్ప యాత్ర జోరుగా సాగుతుంది. నేటితో వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని జగన్‌ చేరడంతో ఆ పార్టీ కార్యకర్తలు...

మోడీ, బాబులకు పవన్‌ మరో ఛాన్స్‌?

2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ కేంద్రంలో మోడీకి, రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికిన విషయం తెల్సిందే. పార్టీ పెట్టి పోటీకి అవకాశం ఉన్నా కూడా పవన్‌...

మంత్రి మాణిక్యాల అదుపు చేయగలడా ?

భాజాపా - తెలుగు దేశంల మిత్రబంధం ఇటీవల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీడీపీ మిత్ర బంధాన్ని విస్మరిస్తుందని భాజాపా నేతలు విష్ణుకుమార్, సోము వీర్రాజు లాంటి వారు బహిరంగానే అంటున్నారు. కేంద్రం నుంచి వచ్చే...

పవన్ ముందే గుండు వ్యవహారం తేల్చిన పరిటాల సునీత…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దివంగత టీడీపీ నేత పరిటాల రవి గుండు కొట్టించారన్న వార్త మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే రవి సతీమణి పరిటాల సునీత ఈ గుండు వ్యవహారం...

కదిరి నరసింహస్వామి దర్శించుకొన్న పవన్

అనంతపురం జిల్లా కదిరి పర్యటనలో ఉన్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదిరి నరసింహస్వామిని దర్శించుకొన్నారు. పవన్'కు లయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. కదిరి నరసింహస్వామికి పవన్...

Latest News