ఆంద్రప్రదేశ్ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర...

ఏపీ పాలిటిక్స్@ టార్గెట్ 2024

ఏపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్నటి వరకు సభలు, సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని ప్రతిపక్షాలు నానా గోలా చేశారు. కానీ ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ఏపీ...

అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాణభయం… రక్షణ భాద్యత డీజీపీదే : పవన్ కళ్యాణ్

నెల్లూరు జిల్లా వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి తన భద్రతా సిబ్బందిని కుదించడంపై తనకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందుతున్నారు. కాగా ఆనం రాంనారాయణరెడ్డి ప్రాణ రక్షణ భాద్యతను రాష్ట్ర డీజీపీ తీసుకోవాలి......

ఏపీలో రేపు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు

ఏపీలో కానిస్టేబుల్ రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్ష...

సోషల్ మీడియా లో తిరుమల ఆలయం డ్రోన్ వీడియో, అప్రమత్తమైన టీటీడీ

తిరుమల ఆలయంపై నో ఫ్లై జోన్ ఆంక్షలు ఉన్నాయి. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. తాజాగా ఆలయం డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించడం కలకలం...

ఏపీలో పొలిటికల్ హీట్ …!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. 2024 లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎవరికి వారు తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఘన...

అక్రమ సంబంధానికి, పవిత్రతను అంటగడుతున్నారు

టీడీపీ, జనసేనలు ఎప్పుడూ కలిసే ఉన్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అక్రమ సంబంధానికి పవిత్రతను అంటగట్టే...

సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ … సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్

సంక్రాంతి రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వేస్ విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపడాలని నిర్ణయించింది. జనవరి 11-17 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. జనవరి 11న రాత్రి...

ప్రశాంతంగా ‘గ్రూప్-1’ ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి

ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం (జనవరి 8న) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది....

ఏపీ BRS అధ్యక్షుడిగా మాజీ IAS అధికారి తోట చంద్రశేఖర్

భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మాజీ IAS అధికారి తోట చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి ఒక ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో...

Latest News