ఏపీపీఎస్సీ : గ్రూప్–1 పరీక్ష తేదీ ఇదే, హాల్ టిక్కెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ లోని గ్రూప్–1 పోస్టుల నియామకానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ను జనవరి 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష...
చంద్రబాబుపై విరుచుకుపడ్డ సీఎం జగన్
చంద్రబాబు తన పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారరని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కందకూరులో చంద్రబాబు పాల్గొన్న రోడ్ షోను ఉద్దేశపూర్వకంగా ఇరుకు రోడ్డులో నిర్వహించి అమాయకుల ప్రాణాలు...
ఏపీ : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే !
ఏపీ ప్రభుత్వం ఈ రోజు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది....
ఇదేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ – తానేటి వనిత
కందుకూరు సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రఘాడ సానుభూతిని తెలిపింది ఏపీ హోంమంత్రి తానేటి వనిత. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ... 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు...
సీఎం జగన్ కి జనసేనాని బహిరంగలేఖ
ఏపీలో పెన్షన్ దారుల సంఖ్యను తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో తెలపాలంటూ దాదాపుగా 4 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై జనసేనాని...
ప్రధాని మోడీ, జగన్ భేటీ లో చర్చకు వచ్చిన అంశాలు ఇవే …
ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ లో పేర్కొంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న...
రేపు ఢిల్లీ కి సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం సీఎం జగన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్.. బుధవారం ...
ఏపీలో కాపు రేజర్వేషన్లకు కేంద్రం ఓకే !
ఆంధ్రప్రదేశ్ లో కాపులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి ప్రశ్నించారు.. జీవీఎల్ అడిగిన ఈ ప్రశ్నకు కేంద్ర సామాజిక...
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ప్రమాణస్వీకారం
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా శ్రీ దాసరి కిరణ్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్బాబు వీరి చేత ప్రమాణ...
సత్తెనపల్లి సభకి బయలుదేరిన పవన్ కళ్యాణ్
జనసేన ఈ రోజు నిర్వహించే కౌలు రైతు భరోసా యాత్ర సభలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఏటుకూరు, నల్లపాడు కూడళ్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం...