వార్తలు

ఎర్రగడ్డకు టీ-సచివాలయం?

తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎర్రగడ్డకు చేరనుంది. ఇదేదో.. రాజకీయ నాయకుడు చేసిన విమర్శ కాదులేండీ.. ! నిజంగానే కేసీఆర్ సర్కారు సచివాలయాన్ని ఎర్రగడ్డు షిఫ్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే.....

మరో సర్వే కు తెలంగాణ ప్రభుత్వం సిద్దం..

తెలంగాణలో మరో సర్వే చేపట్టేందుకు కెసిఆర్ సర్కార్ ప్రణాళిక సిద్దం చేస్తుంది. నిరుపేదలకు రెండు గదుల ఇళ్లను ఎంపిక చేయడం కోసం అధికారులు ఈ సర్వేను చేపట్టబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ...

మరో హస్తం నేత మద్దతు.. !

కేసీఆర్ మంత్రివర్గం వర్గం నుంచి ఉద్వాసనకు గురైన టి.రాజయ్యకు క్రమేపి మద్దతు పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా హస్తం నేతలు రాజయ్యకు అండగా నిలుస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క రాజయ్యకు...

మనం సహజ మిత్రులం : ఒబామా

మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన నేటితో ముగియనుంది. చివరి రోజైన ఈరోజు (మంగళవారం) ఒబామా దిల్లీలోని సిరిఫోర్టు స్టేడియంలో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు....

మరో ముగ్గురికి వార్నింగ్.. ?

తెలంగాణ రాష్ట్రంలో తొలి వికెట్ పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో.. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. రాజయ్యకు కేసీఆర్ చెక్ పెట్టిన విషయం తెలిసిందే. అవినీతి విషయంలో...

పవన్ పొలిటికల్ పర్యటన షురు.. !!

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ పర్యటన షురు అయినట్లు కనిపిస్తోంది. తాజాగా, పవన్ శ్రీకాకుళం జిల్లా రాజాంలో పర్యటించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ వరలక్ష్మీ కేర్ ఆసుపత్రిని పవన్...

2015 ‘పద్మ’ అవార్డుల లిస్ట్ …

‘భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. 9 మందికి పద్మవిభూషణ్, 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ మొత్తం 104 మందికి ఈ అవార్డులను కేంద్ర...

‘ఏ. పి’ లాజిస్టిక్ హబ్ – గవర్నర్ నరసింహన్

విజయవాడలోని ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జాతీయజెండాను ఆవిష్కరించి కీలకోపన్యాసం చేశారు. ఆంధ్రభూమిలో పుట్టడం ఎంతో పుణ్యఫలమని, ఆంధ్ర ప్రజానీకానికందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అంతే కాకుండా ఆంధ్ర...

తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్య రాజీనామా

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుండి ఉప ముఖ్యమంత్రి రాజయ్య రాజీనామా ను గవర్నర్ నరసింహన్ ఆమోదం చేసారు. రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించి, ఉప ముఖ్యమంత్రి పదవిని కడియం శ్రీహరికి కట్టబెట్టారు....

ఒబామా రాక..మహిళకు అరుదైన అవకాశం

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతిమని మిషెల్ ఒబామా దంపతులకు రాష్ట్రపతి భవన్ లో స్వాగతం పలికే అరుదైన అవకాశం ఓ మహిళకు దక్కింది. పూజా ఠాకూర్ సైన్యంలో వింగ్ కమాండర్...

Latest News