వార్తలు

రాష్ట్ర ప్రజలు అనిశ్చితిలో వున్నారు : సీఎం

రాష్ట్రప్రజలు అనిశ్చితిలో వున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలు ఎల్బీస్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం.. పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ...

జగన్ సమైక్య పర్యటనలు..!

సమైక్య ఉద్యమాన్ని మరింత ఉద్రితం చేయాలని వైకాపా జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కోర్టు ఆంక్షలు కూడా తొలగడంతో.. జగన్ జిల్లాల పర్యటనలపై దృష్టిసారిస్తున్నారు. సొంత జిల్లా నుంచి పర్యటనలు ప్రారంభించాలని వైసీపీ ప్రణాళికలు...

కొత్త పార్టీ ఖాయమేనా?

ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. పార్టీ కోసం విస్తృతంగా కసరత్తు జరుగుతోందంటు కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. సమైక్యాంధ్ర నినాదంతో ముందుకు వెళ్లడానికి కిరణ్...

ఆల్ పార్టీ గందరగోళం !

తెలంగాణపై మరో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడంతో రాష్ట్ర కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడతాఏమోనన్న ఆందోళనలో ఆప్రాంత నేతలు ఉంటే..తమ అభిప్రాయలను వివరించడానికి ఓవేదిక దొరికిందని...

విజయమ్మను అదుపులోకి తీసుకున్నారు!

ఖమ్మం జిల్లా పర్యటనలో విజయమ్మకు అడుగడుగునా అడ్డంకులే ఎదరువుతున్నాయి. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు, వైకాపా వాహనాలపై దాడి చేశారు. దీంతో.. అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

విభజనపై తెరాస నివేదిక !

విభజనపై తెరాస నివేదికను సిద్ధం చేసింది. సిద్ధమైన నివేదికను సైతం ఈరోజు తెరాస నేతలు వినోద్, వివేక్ ఢిల్లీ వెళ్లి కేంద్రం హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు అందజేశారు. హైదరాబాద్ ను...

బాబు టి-బిల్లును సమర్దిస్తారు.. !

తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు సంచలన ప్రకటన చేశారు. తమ అధినేత చంద్రబాబు సైతం టీ-బిల్లును అసెంబ్లీలో సమరిస్తారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. అంతేకాక, త్వరలోనే తెలంగాణ తెలుగుదేశం శాఖ ఏర్పాటు...

రాష్ట్రపతితో షిండే భేటి!

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేంద్ర హోం మంత్రి షిండే సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. అందుతున్న విజ్ఞప్తులు, నివేదికల గురించి షిండే రాష్ట్రపతికి వివరిస్తున్నట్లు తెలుస్తోంది. విభజన విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని షిండే...

టాస్క్ ముగిసింది… !

విభజన తర్వాత కూడా రెండు ప్రాంతాల్లో శాంతిభద్రతలు సమర్ధవంతంగా ఉండేలా అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ టాస్క్ ఫోర్స్ బృందం సారధి విజయకుమార్ తెలిపారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో భేటీ...

దేశభక్తిలో కల్తీ వుండకూడదు : మోడీ

తల్లిపాలలో కల్తీ ఉండదని, అలాగే దేశభక్తిలో కూడా కల్తీ ఉండకూడదని గుజారాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. నర్మదా నది తీరంలో ఏర్పాటు చేసిన సర్దార్ విగ్రహానికి మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా...

Latest News