టెక్నాలజీ

వాట్సాప్ లో మరో ఫీచర్

వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకోవాలంటే కేవలం ఓ క్యూర్ కోడ్ ను స్కాన్ చేస్తే సరిపోతుంది. వారి నెంబరు, పేరు సహా...

మార్కెట్ లోకి ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో ..

ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ అందిస్తూ వినియోగదారులను కట్టిపడేసే ఒప్పో..తాజాగా ఫైండ్ ఎక్స్ 2 నియో పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. క్వాడ్‌ కెమెరా, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఫీచర్లు ఈ...

పోకో నుండి ఎఫ్2 ప్రో స్మార్ట్ ఫోన్..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో తాజాగా ఎఫ్2 ప్రో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. గతంలో లాంచ్ చేసిన రెడ్ మీ కే30 ప్రో స్మార్ట్ ఫోన్ ను...

హువావే తన వై9ఎస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లపై లుక్ వేస్తారా..?

సరికొత్త మోడల్స్ తో తక్కువ ధరలలో ఫోన్లను అందించే హువావే..తాజాగా వై9ఎస్ స్మార్ట్ ఫోన్ ని ఇండియా లో విడుదల చేసింది. ఆక్టాకోర్ కిరిన్ 710f ప్రాసెసర్, వెనకవైపు ట్రిపుల్...

లాక్‌డౌన్ తర్వాత తొలి ఫోన్ సేల్ ఇదే..

కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అనేక సంస్థలు మూతపడ్డాయి.అలాగే ఈ కామర్స్ సైట్స్ కూడా బంద్ కావడం తో ప్రజలు తిప్పలు...

కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ యాప్ గురించి తెలుసా ?

రాష్ట్రంలో కరోనా( కోవిడ్‌-19) వ్యాధిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ వైద్య,ఆరోగ్యశాఖ ‘కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ’ అనే పేరుతో మొబైల్‌ యాప్‌ను రూపొందించి విడుదల చేసినట్లు తెలిపింది. జ్వరం, దగ్గు, శ్వాస వంటి...

కరోనా దెబ్బ కు స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి..

కరోనా దెబ్బ ప్రతి దాని మీద పడుతుంది. సినిమా హాల్స్ , షాపింగ్ మాల్స్ , రవాణా వ్యవస్థ , బిజినెస్ ఇలా ప్రతిదీ మూతపడేసరికి ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుంది. తాజాగా...

ఎక్కువ డేటా వాడే వినియోగదారులకు జియో సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది..

ప్రముఖ టెలికం సంస్థ జియో ..ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త ప్లాన్లను తీసుకొస్తూ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే పలు డేటా ఆఫర్లను అందించిన జియో ..ఇప్పుడు ఎక్కువ డేటా వాడే వారికీ సరికొత్త ప్లాన్ ను...

స్కాజెన్‌ ఫాల్‌స్టర్‌ 3 స్మార్ట్‌వాచ్‌ చూసారా..?

ప్రముఖ స్కాజెన్‌ సంస్థ తాజాగా ఫాల్‌స్టర్‌ 3 పేరిట సరికొత్త ఆండ్రాయిడ్‌ వియర్‌ ఓఎస్‌ స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో విడుదల చేసి ఆకట్టుకుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు చూస్తే.. * జీపీఎస్‌, వాటర్‌ప్రూఫ్‌,...

హువావే నుండి ఎం5 లైట్‌ ట్యాబ్లెట్..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హువావే ..తాజాగా ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌.. మీడియాప్యాడ్‌ ఎం5 లైట్‌ను భారత మార్కెట్ లో విడుదల చేసి ఆకట్టుకుంది. దీని ధర వచ్చేసి రూ.22,990 గా నిర్ణయించారు. మార్చి...

Latest News