Site icon TeluguMirchi.com

53 సీట్లు ఖాయ‌మంటున్న జ‌న‌సేన స‌ర్వే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి..ఇక రావాల్సిందే ఫలితాలే..మరో 22 రోజులైతే ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాలు దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు తమ సర్వేలు తెలియజేయగా..తాజాగా జనసేన పార్టీ ఓ సర్వ్ ను విడుదల చేసింది. ఈ సర్వేలో 53 స్థానాల్లో
జనసేన గెలుస్తాదంటూ చెపుతున్నారు. ఆ వివరాలు ఏంటి అంటే..

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.

Exit mobile version