Site icon TeluguMirchi.com

దాసరి కొడుకుల ఫై కేసు..ఏంచేసారో తెలిస్తే ఛీ కొడతారు..

దివంగత దర్శక రత్న దాసరి నారాయణ రావు కు ఎంత మంచి పేరు ఉందొ చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఆయన పేరు చెడకొడుతున్నారు ఆయన కొడుకులు. తాజాగా దాసరి కొడుకులైన అరుణ్ , ప్రభు లపై పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయ్యింది. గుంటూరు జిల్లాకు చెందిన సోమశేఖర్..దాసరితో చాల మంచిగా ఉండేవారు. ఆయన బ్రతికున్న టైములో ఆయనకు రూ.2 కోట్ల 10 లక్షలు ఇచ్చారు. అయితే.. దాసరి మరణం తర్వాత ఈ అప్పు విషయం చర్చకు రావడంతో.. పెద్దల సమక్షంలో నిర్ణయాలు జరిగాయని సమాచారం. 2018 నవంబర్ లో మొత్తం 2 కోట్ల 10 లక్షలకు బదులుగా.. ఒక కోటీ 15 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని టాక్. అయితే.. ఆ మొత్తం కూడా ఇప్పటి వరకు చెల్లించలేదట. ఇదే విషయమై అడిగేందుకు వెళ్లిన సోమశేఖర్ రావును.. దాసరి కుమారులు ప్రభు అరుణ్ బెదిరించారని శేఖర్ పోలీసులకు పిర్యాదు చేసాడు.

Exit mobile version