వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న పూజా హగ్దే..ప్రస్తుతం తెలుగు లో రాధేశ్యామ్, బ్యాచ్లర్ తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది.వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ధనుష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ మూవీ లో హీరోయిన్ గా పూజా హగ్దే ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.