‘అలయ్ బలయ్’ కోసం పవన్ కళ్యాణ్

‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కుమార్తె శ్రీమతి బండారు విజయలక్ష్మి ఆహ్వానించారు. దత్తాత్రేయ గత 16ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం ఈ యేడాది అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.