Site icon TeluguMirchi.com

కొరియా ఓపెన్ లో భారత్ శుభారంభం

saina kashyapకొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ లో భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్యప్ శుభారంభం చేశారు. సింగిల్స్ తొలి రౌండ్లో థాయ్లాండ్ క్రీడాకారిణి సిప్సిరీపై సైనా గెలుపొందగా…. ఇంగ్లండ్ క్రీడాకారుడు రాజీవ్ ఉసేప్ పై కశ్యప్ విజయం సాధించాడు.

Exit mobile version