ఇతర వార్తలు

Other-News

కొరియా ఓపెన్ లో భారత్ శుభారంభం

కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ లో భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్యప్ శుభారంభం చేశారు. సింగిల్స్ తొలి రౌండ్లో థాయ్లాండ్ క్రీడాకారిణి సిప్సిరీపై సైనా గెలుపొందగా…. ఇంగ్లండ్ క్రీడాకారుడు రాజీవ్ ఉసేప్ పై...

చావెజ్ ప్రమాణస్వీకారం వాయిదా

వెనిజులా అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వం వాయిదా వేసింది. అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన చావెజ్ ఊపితిత్తుల ఇన్ ఫెక్షన్ తో క్యూబా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం...

పాక్ సైనికుల పైశాచికత్వం

పాకిస్థాన్ సైన్యం మరోసారి తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకుంది. సరిహద్దులు దాటి రావడమే కాక ఇద్దరు జవాన్లను హతమార్చడంతో పాటు అత్యంత కిరాతకంగా వారి తలలను వేరు చేసింది. ఓ సైనికుడి తలను వెంట...

” చచ్చిపోతాం అనుకుంటే చంపేయండి “

రాష్ట్ర పొలీస్ డైరెక్టర్ జనరల్ దినేష్ రెడ్డి సంచలనాత్మక ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని మాదాపూర్ ఐ.టి.పార్క్ లో జరిగిన ఐ.టి. మహిళా ఉద్యోగుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ "ఎవరైనా మీ...

కోచిలో ప్రారంభమైన ప్రవాస భారతీయ దివస్

11వ ప్రవాస భారతీయ దినోత్వవం కోచిలో ఈ రోజు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను రేపు ప్రధాని మన్మోహన్ సింగ్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉత్సవాల్లో పాల్గొనడానికి 2000మంది వచ్చారని,...

చలితో వణికిపోతున్న ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితో ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు. నగరం మొత్తం అంతా చల్లని గాలులు వీస్తుండటంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 1.9 డిగ్రీలకు పడిపోయాయి. గత ఐదేళ్లలో జనవరి...

ఉత్కంఠ మధ్య భారత్‌ విజయం, పాక్‌ 157

లైవ్‌ స్కోర్‌ : పాక్‌ 157 (48.5 ఓవర్లు) భారత్‌,పాక్‌ల మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 167 పరుగులకు ఆలౌట్‌ అయింది. పాక్‌ బౌలింగ్‌కు భారత్‌ టాప్‌ ఆర్డర్‌ పేకమేడలా...

తడబాటుతో మొదలయిన భారత్‌ బ్యాటింగ్‌

లేటెస్ట్‌ స్కోర్‌ : ఇండియా 167/10 (43.4 ఓవర్లు) పాకిస్థాన్ తో న్యూఢిల్లీ లో జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌ గెలిచి భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటినుండే తడబాటుతో 29 పరుగులకే భారత్ ఓపెనర్లు...

అయ్యో భగవ(వం)తుడా… మళ్ళీనా!!!

ఇటీవలే ఇండియా, భారత్‌ అంటూ వ్యాఖ్యలు చేసి దుమారాన్ని రేపిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఇప్పుడు తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు ఇండియాలో జరుగుతున్నాయని, భారత్‌లో కాదని ఇటీవల...

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు : ఆర్టీసీ

సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు 4,410 ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈనెల 10 నుంచి 14 వరకు ఈ బస్సులు నడుపుతామని అధికారులు పేర్కొన్నారు...

Latest News