Site icon TeluguMirchi.com

రంజీట్రోఫీ కర్ణాటకదే!

Ranji-Trophyదేశవాళీ క్రికెట్లో అత్యున్నత టోర్ని రంజీ ట్రోఫిలో కర్ణాటక ఛాంపియన్ గా అవతరించింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో 7వికెట్ల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందింది. 157పరుగుల లక్ష్యాన్ని 40.5 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి చేధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన కేల్. రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. రంజీట్రోఫితో పాటుగా రెండు కోట్ల రూపాయలను కర్ణాటక జట్టు గెలుచుకొంది. రన్నరప్ గా నిలిచిన మహారాష్ట్ర 1కోటి గెలుగుచుకుంది. కాగా, 14సంవత్సరాల తరవాత కర్ణాటక రంజీట్రోఫీని అందుకొంది.
స్కోర్ వివారాలు :
మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ : 305
కర్ణాటక తొలి ఇన్నింగ్స్ : 515
మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్ : 366
కర్ణాటక రెండో ఇన్నింగ్స్ : 157/3

 

Exit mobile version