దసరా పండగకోసం తెలుగురాష్ట్రాల్లో అందుబాటులో 6 కొత్త రైళ్లు

దసరా పండుగకు రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 8 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

విశాఖపట్నం-సికింద్రాబాద్‌(నం.08579) 13,20,27 తేదీల్లో,
సికింద్రాబాద్‌-విశాఖపట్నం(08580)14,21,28 తేదీల్లో ,
విశాఖపట్నం-తిరుపతి (08583)18,25 తేదీల్లో,
తిరుపతి-విశాఖపట్నం(08584) 19,26 తేదీల్లో,
విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (08585) 19,26 తేదీల్లో,
సికింద్రాబాద్‌-విశాఖపట్నం (08586) 20, 27 తేదీల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.
మరో రెండు రైళ్లు చెన్నై సెంట్రల్‌-సంత్రగచ్చీ మధ్య రాకపోకలు సాగించనున్నాయి.