రైలు ప్రయాణికుల నుండి ల్యాప్ టాప్ లు చోరీ, చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే ప్రయాణికుల వద్ద నుండి ల్యాప్ టాప్ లు అపహరిస్తున్న వ్యక్తిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 11ల్యాప్ టాప్...
Earth Hour : ఎర్త్ అవర్ – ఆ రోజు ఒక గంట లైట్లు ఆఫ్ చేయండి
ఎర్త్ అవర్ లో భాగంగా దేశ వ్యాప్తంగా మార్చి 23న సాయంత్రం 8.30 – 9.30 PM ఒక గంట పాటు లైట్లు ఆఫ్ చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య...
Weather Update : ఏపీలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన
ఐఎండి సూచనల ప్రకారం జార్ఖండ్ నుండి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ...
క్యాలెండర్ కోసం సైనికులతో ఫోటోలకి ఫోజులిచ్చిన పోర్న్ స్టార్
ఒక క్యాలెండర్ కోసం 12 మంది సైనికులను సెలక్ట్ చేసారు. వారంతా యుద్ధంలో గాయపడిన సైనికులు. వీరితో ఒక ఫోటో షూట్ చేశారు. చారిటీ కోసం నిర్వహించే ఈ ఫోటో షూట్ ఉక్రెయిన్...
మంత్రి కోమటిరెడ్డిని కలిసిన మాజీ మంత్రి జానారెడ్డి
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఈరోజు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్ధిగా ...
గీతాంజలి ఆత్మహత్య కేసులో ఇద్దరు అరెస్ట్
తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య ఘటన ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. ట్రోలింగ్స్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుందని వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిమీద ఒకరు విమర్శలు చేస్తున్న సంగతి...
18 OTT ప్లాట్ఫారమ్లను బ్యాన్ చేసిన కేంద్రం
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వివిధ మధ్యవర్తుల సమన్వయంతో, అశ్లీలమైన, అసభ్యకరమైన, కొన్ని సందర్భాల్లో అశ్లీల కంటెంట్ను ప్రసారం చేసే 18 OTT ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది. వీటితో సంబంధం ఉన్న 19...
మైనర్ బాలికపై లైంగిక దాడి, యువకుడిపై పోక్సో కేసు నమోదు..
రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. కూతురుకు దెయ్యం పట్టిందని రేణిగుంట లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం స్వామిజీని పేరెంట్స్ ఆశ్రయించగా అర్ధరాత్రి ఒంటరిగా పూజలు చేయాలని కోదండ రామాచార్యులు...
Tirumala : టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది ...
* స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల...
రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్లో ఘరానా మోసం, 2.80 కోట్లు కాజేసిన ..
హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్లో ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్ మేనేజర్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఖాతాదారులకు తెలియకుండా వారి డాక్యుమెంట్లు తీసుకుని ఏకంగా 2.80 కోట్లు కాజేశారు . ...