ఆంద్రప్రదేశ్ వార్తలు

శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్‌రావు కన్నుమూత..

శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్ రావు) గురువారం కన్నుమూశారు. హైద‌రాబాద్ లోని తన నివాసంలో ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో జారిపడ్డ ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి...

మళ్ళీ నెం.1 పొజిషన్లో ఎన్టీవీ !

Ntv No.1 Channel: ఎన్టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో నంబర్‌ వన్‌ ఛానెల్‌గా తిరుగులేని సత్తాను చాటుతోంది. 24x7 వార్తా ప్రసారాలతో ఎప్పటికప్పుడు ఫాస్ట్‌గా, నిజమైన వార్తలనే ప్రసారం చేస్తూ.. ఊకదంపుడు ఉపన్యాసాలకు...

కర్నూల్ లో హైకోర్టు బెంచ్ : నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు నాయుడు తనయుడు నారాలోకేష్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నారా లోకేశ్...

వివేకా చనిపోయాక వైఎస్ సునీతకు 100 కోట్ల ఆస్తి ఎక్కడిది?

వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. రాజకీయ కోణంలోనే వివేకా హత్య జరగలేదని.. దాని వెనుక ఆర్థికపరమైన, కుటుంబ ఆస్తి తగాదాలు ఉన్న విషయం తాజాగా బయటపడింది. వైఎస్...

వాళ్ళిద్దరినీ కలిపితే అతను : కొడాలి నాని

పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను అన్ని వర్గాల ప్రజలు ఆదరించారు. ఎన్టీఆర్‌ చనిపోయిన...

నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ పాల్పడ్డారన్న కారణంతో నలుగురు ఎమ్మెల్యేలపై అధికార వైసీపీ వేటు వేసింది. ఆనం రామనారాయణ రెడ్డి , మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి , ఉండవల్లి...

చిట్ ఫండ్ కంపెనీల్లో తనిఖీలు, మార్గదర్శికి బిగుస్తున్న ఉచ్చు …

ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలోని చిట్ ఫండ్ కంపెనీల్లో రిజిస్ట్రేష‌న్స్‌, స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు విస్తృత త‌నిఖీలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు విడ‌త‌లుగా 35 చిట్ ఫండ్ కంపెనీల్లో...

7 MLC స్థానాల‌కు రేపే ఎన్నిక‌లు

ఆంధ్రప్రదేశ్ : MLA కోటాలోని 7 MLC స్థానాల‌కు గురువారం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో స‌భ్యులుగా ఉన్న మొత్తం 175 మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు....

విశాఖ వన్డేకు పొంచి ఉన్న వర్షం ముప్పు..

భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. అయితే రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం విశాఖ వన్డేకు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశముంది. ఉపరితలద్రోణి కారణంగా...

జగనన్న విద్యా దీవెన.. రేపే ఖాతాల్లోకి సొమ్ము

విద్యార్ధులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఈనెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. తిరువూరులో జరిగే సభలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన...

Latest News