కేంద్రం సంచలన నిర్ణయం !


కరోనా వైరస్ దేశంలో మళ్ళీ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలో చాలా మందికి రెండు డోసులు పూర్తిగా ఉచితంగా అందించింది. తాజాగా మళ్ళీ ఇప్పుడు 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసును ఉచితంగా పంపిణీ చేయండని కేంద్రం సిద్ధమైంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి జులై 15 నుంచి 75 రోజులు అన్ని వ్యాక్సిన్‌ కేంద్రాల్లో ప్రికాషన్‌ డోసు పంపిణీ ప్రారంభం చేయనుంది.