Home వార్తలు జాతీయ వార్తలు

జాతీయ వార్తలు

BJP First List : బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఈరోజు బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి...

Narendra Modi : పశ్చిమ బెంగాల్ పర్యటనలో దీదీ పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ

పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృష్ణానగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఆ తరవాత కృష్ణానగర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. రెండు రోజుల...

RBI : 2వేల రూపాయల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన 2వేల రూపాయల నోట్లలో 97.62% తమకు చేరాయని, ప్రజల వద్ద ఇంకా మిగిలిన ఆ నోట్ల విలువ 8,470 కోట్లని రిజర్వ్‌ బ్యాంక్‌...

Class 1 Admission : ఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలో అడ్మిషన్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు

ఇకపై ఆరేళ్లు నిండిన పిల్లలకే 1వ తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఆరేళ్లు నిండితేనే చిన్నారులకు ఒకటవ...

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట – మోడీ షెడ్యూల్

Detailed Program Of PM Narendra Modi's Participation In Ramlalaya Temple Pran Pratishtha On 22nd January.. 10:25am: Arrival At Ayodhya Airport.. 10:45am: Arrival At Ayodhya Helipad.. 10:55am: Arrival...

Cyber Crime : సరికొత్త సైబర్‌ మోసం.. ఓటీపీ, లింక్‌ లేకుండానే ఖాతాలో డబ్బు స్వాహా !

దేశవ్యాప్తంగా సైబర్ మోసాల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిత్యం ఓ అడుగు అడ్వాన్స్‌గా ఉంటూ.. అందిన కాడికి దోచుకుంటున్నారు. జనాలు ఎలాంటి మోసాలకు గురికాకుండా ఎంత అప్రమత్తంగా ఉన్నా.. కేటుగాళ్లు మాత్రం మోసం...

50 వేల రెస్టారెంట్లకు చేరుకున్న ఓఎన్‌డీసీ.. జొమాటో-స్విగ్గీ ఆధిపత్యానికి గట్టి పోటీ

ఫుడ్ డెలివరీకి జొమోటో, స్విగ్గీ యాప్స్ పర్యాయపదాలుగా మారిపోయాయి. ఈ వేదికలపై ఫుడ్ ఆర్డర్ చేయని నగరవాసి లేడంటే అతిశయోక్తి కాదేమో. కానీ వీటిల్లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఇప్పటికీ కాస్తంత ఖర్చుతో...
Mukesh Ambani's children appointed to board of Reliance Industries

రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్న నీతా అంబానీ.. ఎంట్రీ ఇచ్చిన అంబానీ పిల్లలు

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఇన్నాళ్లుగా ఆ బోర్డులో ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు. రిలయన్స్‌ బోర్డులోకి ముఖేశ్ అంబానీ పిల్లలు...

చంద్రయాన్‌-3 ల్యాండింగ్ విజయవంతం, మొదలైన సంబరాలు !

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. కోట్ల మంది భారతీయుల ఎదురుచూపులు ఫలించాయి. అగ్రరాజ్యాలకే అందని ద్రాక్షగా మారిన జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. చంద్రుని...

ఉద్యోగులకు శుభవార్త.. ఇన్‌కం ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు

ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గుడ్‌ న్యూస్ చెప్పింది. కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగుల్లో కొందరికి అద్దె రహిత వసతి కల్పిస్తుంటాయి. అలాంటి అద్దె రహిత ఇళ్లకు విధించే...

Latest News