తెలంగాణ లో నైట్ కర్ఫ్యూ

తెలంగాణ లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నేటి నుంచి మే 1 వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క‌ర్ఫ్యూ నుంచి అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మిన‌హాయింపు ఇచ్చారు.