వార్తలు

నేతలకు సోనియా గీతోపదేశం!

జైపూర్ లో కాంగ్రెస్ మేథోమథన సదస్సు ప్రారంభమైంది. 2014 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న సదస్సులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు....

సమైక్యాంధ్ర కాంగ్రెస్‌ లో డైలమా?

సమైక్యాంధ్ర కాంగ్రెస్‌ మంత్రులు, నాయకులు నిన్న మినిస్టర్‌ క్వార్టర్స్‌ లో జరిపిన సమావేశంలో ఓ విధంగా నెగెటివ్‌ రిజల్ట్స్‌ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరికి తోచిన రీతిలో వారు పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని...

తెలంగాణాపై ప్రకటన రాదు : గంటా

ఇటీవలే తన వ్యాఖ్యలతో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి తననోటికి పని చెప్పారు. అఖిల పక్ష భేటీలో కేంద్ర హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చెప్పినట్టు ఈనెల...

రాష్ర్ట బడ్జెట్ – 2013 రూపకల్పన

రాష్ర్ట బడ్జెట్ – 2013 రూపకల్పనకు కసరత్తు మొదలైనట్టు తెలుస్తోంది. బడ్జెట్ రూపకల్పనను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఆయా శాఖల అధికారులతో భేటీలను ప్రారంభించారు. సచివాలయంలో...

నేడే చింతన్ సదస్సు

కాంగ్రెస్ రెండు రోజుల చింతన్ శిబిర్ ఈరోజు (శుక్రవారం) జైపూర్ లోని బిర్లా ఆడిటోరియం ఆవరణలో ప్రారంభం కానుంది. 2014లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడామే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్...

2014 టీడీపీదే : ఎన్టీఆర్

ఎన్టీఆర్ 17వ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ దంపతులు ఎన్టీఆర్ ఘాటులో నివాళులర్పించారు. అనంతరం జూ. ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ… 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం...

ఇస్తారో… ఇవ్వరో… తెలీదు కానీ…!

ప్రశాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం, రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరం ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలతో హోరెత్తిపోతున్నాయి. అసలే వేడిమీదున్న వాతావరణాన్ని తమవంతుగా పలు రాజకీయ పార్టీల...

జాప్యంతో జనజీవనం అయోమయం

మొత్తానికి తెలంగాణా వాదుల నిరంతర పోరాటం ఫలితంగా ఎట్టకేలకు కాంగ్రెస్‌ అధిష్టానం అఖిలపక్ష భేటీ ఏర్పాట్లు చేయడం, డిసెంబర్‌ 28న జరిగిన ఆ భేటీ లో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణా...

విభజన జరగదు : లగడపాటి

రాష్ట్ర విభజన జరిగే ప్రసక్తే లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారన్నారు. చంద్రబాబు మనసు మార్చుకోవాలన్నారు....

జార్ఖండ్‌లో రాష్ర్టపతి పాలన?

జార్ఖండ్‌ లో రేపోమాపో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార భారతీయజనతా పార్టీకి జేఎంఎం మద్ధతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో సీఎం అర్జున్‌ముండా కూడా గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ క్రమంలో...

Latest News