Home వార్తలు తెలంగాణ వార్తలు

తెలంగాణ వార్తలు

రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం, 2.80 కోట్లు కాజేసిన ..

హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్ మేనేజర్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఖాతాదారులకు తెలియకుండా వారి డాక్యుమెంట్లు తీసుకుని ఏకంగా 2.80 కోట్లు కాజేశారు . ...

నడిరోడ్డుపై కత్తులతో వ్యక్తి దారుణ హత్య

పహాడీషెరీఫ్ పోలిస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. స్థానికులు పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పహాడిశెరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి...

Hyderabad : మణికొండలో యువకుడు దారుణ హత్య

టోలిచౌకిలోని నివాసం ఉండే విశాల్ సింగ్ మణికొండకు చెందిన యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఈ నేపథ్యంలో పెద్దలు జోక్యం చేసుకొని విశాల్ సింగ్ ని మందలించారు. మందలించిన విశాల్ సింగ్ లో ఎలాంటి...

TS : జీవో నెంబర్ 16 ను రద్దు చేయాలి – తెలంగాణ నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల పట్ల శాపంగా పరిణమించిన జీవో నెంబర్ 16 రద్దుచేసి తమకు న్యాయం చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు...

CM Revanth Reddy : టాటా ప్రతినిధులతో సమావేశమైన సిఎం రేవంత్​ రెడ్డి

రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్ సెంటర్లు) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు...

TS BJP List : మొదటి జాబితాలో తెలంగాణ బీజేపీ అభ్యర్థులు వీళ్ళే !

మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు బీజేపీ 195 సీట్లతో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. వారణాసి నుంచి వరుసగా మూడోసారి ప్రధాని...

RGUKT Basar : గ్రామీణ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, కాంపస్ ప్లేస్మెంట్ లో 350 మందికి...

గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటుచేసిన ఆర్జీయూకేటీ బాసర ఆశయం నెరవేరుతుంది. ఇక్కడ విద్యార్థులుగా చేర్చే తల్లితండ్రులు చిన్న, సన్న కారు రైతులుగా, కూలి...

TSRTC : టీఎస్ఆర్టీసీకి జాతీయస్థాయి అవార్డుల పంట

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)కి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ప్రతి ఏటా...

Class 1 Admission : ఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలో అడ్మిషన్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు

ఇకపై ఆరేళ్లు నిండిన పిల్లలకే 1వ తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఆరేళ్లు నిండితేనే చిన్నారులకు ఒకటవ...

Lasya Nanditha : లాస్య నందితను వెంటాడిన మృత్యువు.. వరుసగా మూడు ప్రమాదాలు.. కానీ ఈసారి..

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈరోజు ఉదయం పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె...

Latest News