తెలంగాణ వార్తలు

‘ఎపీకి న్యాయం చేయగల ఏకైక పార్టీ టీఆర్ఎస్’

టైటిల్ లో తప్పులేదు. మీరు సరిగ్గానే చదివారు. 'ఎపీకి న్యాయం చేయగల ఏకైక పార్టీ టీఆర్ఎస్'. ఈ మాట చెబుతున్నది తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి...

పవన్ కళ్యాణ్ మాటల పై కవిత ఖుషి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గళమెత్తిన పవర్ స్టార్ , జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. తెలంగాణకు ప్రత్యేక...

ఏపీ ప్యాకేజీపై కేటీఆర్ కామెంట్

పునర్విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు ఇస్తామన్న రాయితీలను ఇవ్వాలని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కోరారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఇవాళ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమైన మంత్రి కేటీఆర్ పలు కీలక అంశాలపై చర్చించారు....

కేసిఆర్ కు కోదండ సైలెంట్ వార్నింగ్

రైతులకు సంఘీభావంగా అక్టోబర్‌ 2న మౌనదీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ ప్రకటించారు. ‘తెలంగాణ రైతుల దుస్థితి- కరవు, పంట రుణాలు’ అంశంపై హైదరాబాద్‌లో తెలంగాణ రైతు జేఏసీ చేపట్టిన రౌండ్‌...

అరుణ బొమ్మాలి.. కేసీఆర్ పశుపతి

తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నిజామాబాద్‌ ఎంపీ కవిత, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డికె అరుణకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న డికె అరుణని ఉద్దేశించి 'బొమ్మాళీ.. ఇంట్లో కూర్చో..'...

డీకే అరుణ ‘బొమ్మాళి’ అంట

నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ సిఎం కేసిఆర్ కుమార్తె క‌విత, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ పై ఫైరయ్యారు. గద్వాలను జిల్లాగా చేయాల‌ని డిమాండ్ చేస్తూ డీకే అరుణ కొన్ని నెలలుగా...

ఉద్యోగుల సర్థుబాటుపై స్పెషల్ ఫోకస్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నుంచి చెబుతున్నట్టుగా.. ఈ దసరా నుంచే కొత్త జిల్లాలు అందుబాటులోనికి రావడానికి...

అవార్డ్ అందుకున్న కేటీఆర్.. ఎందుకో తెలుసా ?

సీఎన్‌బీసీ నిర్వహించిన ఇండియా బిజినెస్‌ లీడర్‌ అవార్డు కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'మోస్ట్‌ ప్రామిసింగ్‌ స్టేట్‌' అవార్డును కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ చేతుల మీదుగా అందుకున్నారు కేటీఆర్‌....

తెలంగాణ ప్రభుత్వానికి మరో గౌరవం దక్కింది.

భారతదేశపు 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు దక్కింది. సీయన్‌బీసీ టీవీ 18 ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్‌లో భాగంగా తెలంగాణను మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డుకు ఎంపిక...

కేసీఆర్ సవాల్ కు సై అన్న ఉత్తమ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విసిరిన సవాల్ కు సిద్దమని ప్రకటించారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టులపై ఎలాంటి చర్చలకైనా సిద్ధమని ఆయన చెప్పారు. కెసిఅర నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం తగదని,...

Latest News