
కాగ ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధాని లీ హైన్ లూంగ్తో నిన్న ఫోన్లో మాట్లాడినట్టు పీఎంవో వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇరువురు నేతలు ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సవాళ్లపై పరస్పరం చర్చించుకున్నట్టు తెలిపింది.

కాగ ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధాని లీ హైన్ లూంగ్తో నిన్న ఫోన్లో మాట్లాడినట్టు పీఎంవో వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇరువురు నేతలు ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సవాళ్లపై పరస్పరం చర్చించుకున్నట్టు తెలిపింది.