హిమయత్నగర్లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన హీరోయిన్ కేథరీన్ థెరీసా
నగరంలోని హిమయత్నగర్ తిరుమల ఎస్టేట్లో ప్రముఖ హెల్త్, వెల్నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ (Kolors Healthcare) తన నూతన బ్రాంచ్ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ను ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి...
హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్గా పురాణపండ పుస్తకం
తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విశాల ఆలయప్రాంగణంలో గత తొమ్మిది రోజులుగా మహా వైభవంగా జరుగుతున్న ఆరవ బ్రహ్మోత్సవాల...
బొల్లినేని కృష్ణయ్య సౌజన్యంతో జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో పురాణపండ వారి ‘శ్రీమాలిక’ బుక్ లాంచ్
భారతదేశ ఆధ్యాత్మికత అంటే దేశ దేశాల్లో గుర్తుకొచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణాకి ప్రసాదించిన అద్భుతమైన వరం హైదరాబాద్ లోని జూబిలీహిల్స్ లో ఒక మహా విశాల ప్రాగణంలో ఏడేళ్లనాడు నిర్మించిన శ్రీ...
Abhishek Sharma : అందరి చూపు అభి ‘షేక్’ పైనే..!
టీ20 ప్రపంచకప్ ఆడుతున్న ప్లేయర్స్ లో అత్యంత ఆకర్షణీయంగా నిలుస్తున్న ఆటగాళ్లో అభిషేక్ షర్మ ఒకడు. ఈ నెంబర్1 టీ20 ప్లేయర్ గత కొన్నేళ్లుగా తన ఆటతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇతడికి తెలిసిందల్లా...
నూజివీడు వెంకట్రామయ్య స్మృతిగా మంగళ సౌందర్యాల పురాణపండ శ్రీమాలికను అందించిన ప్రభాకర్
పురాణాలు, ఆగమాల్లోని కొన్ని ముఖ్యాంశాలతోపాటు ఉపయుక్తమైన ప్రామాణిక ఉదాత్త భావనలతో , ఉపాసనాంశాలతో , మహిమాన్విత స్తోత్రాలతో ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్...
పురాణపండ రచన.. బొల్లినేని వితరణ: భక్తులను ఆకట్టుకుంటున్న ‘శ్రీమాలిక’ గ్రంథం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు మంచి వాక్యనిర్మాణాల మధ్య ముద్రించబడిన ఒక అద్భుత మంత్రమయ గ్రంధం విజయవాడ , అమరావతి ఆలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో...
పురాణపండ ‘ విష్ణు సహస్రం ‘ ను సమర్పిస్తోంది త్యాగరాయగానసభ
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ , అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు , మఠాలు , దేవస్థానాలు , ధార్మిక మండళ్ళూ , ట్రస్ట్ లు, ధార్మిక పరిషత్ లూ ఉన్నాయి ....
Anvita Group : అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్గా నటసింహం నందమూరి బాలకృష్ణ…
అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్గా నటసింహం, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వ్యవహరించనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన ప్రకటించారు. ఈ సందర్భంగా అన్విత గ్రూప్ రూపొందించిన...
Jismat : గుంటూరు లో జిస్మత్ జైలు మండి రెస్టారెంట్ 3వ బ్రాంచ్ను ప్రారంభించిన టాలీవుడ్ హీరో ధర్మ...
టాలీవుడ్ నటుడు మరియు జిస్మత్ వ్యవస్థాపకుడు ధర్మ మహేష్ డిసెంబర్ 11న గుంటూరులో జిస్మత్ జైలు మండి రెస్టారెంట్ యొక్క మూడవ బ్రాంచ్ను ప్రారంభించారు. ఇది వేగంగా విస్తరిస్తున్న తన ఆహార సంస్థలో...
Jismat Mandi : ‘జిస్మత్ మండీ’ కొత్త బ్రాంచ్ ప్రారంభించిన సినీ నటుడు ధర్మ మహేష్
Jismat Mandi : సినీ నటుడు మరియు జిస్మత్ మండీ అధినేత ధర్మ మహేష్, చైతన్యపురిలో తమ రెండో బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించారు. భోజనప్రియులకు నాణ్యమైన, నోరూరించే వంటకాలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే...






















