Home జాతీయ వార్తలు

జాతీయ వార్తలు

Anilambani

Anil Ambani : అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు.. రూ.17,000 కోట్ల లోన్ మోసంపై విచారణ

Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రూ.17,000 కోట్ల లోన్ మోసం కేసులో సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఢిల్లీలోని...
Chinajeeyar pmmodi

సమతామూర్తి వార్షికోత్సవానికి ప్రధానిని ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి కలిసారు. ఆయనతో పాటు మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా. జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు కూడా...
Ban

Adult Apps Ban : అశ్లీల కంటెంట్‌పై కేంద్రం వార్ – ఉల్లూ, ALTT సహా 25 యాప్స్...

Adult Apps Ban : అశ్లీల కంటెంట్‌ (obscene content) ప్రసారం చేస్తున్న యాప్స్‌, వెబ్‌సైట్లపై కేంద్రం భారీ చర్య చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా అభ్యంతర కంటెంట్‌తో అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తోన్న...
Jagadip dhankar

Jagdeep Dhankhar : ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా

Jagdeep Dhankhar : ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. 2022 జూలై 16న దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ధన్‌ఖడ్‌ పదవీ కాలం ఇంకా కొనసాగుతుండగానే...
Saroja devi passes away

Saroja Devi : సినీ లోకానికి తీరని లోటు.. ప్రముఖ నటి బి. సరోజాదేవి కన్నుమూత

Saroja Devi : సినిమా ఇండస్ట్రీలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. దక్షిణాది సినీ ప్రపంచాన్ని ఆకట్టుకున్న ప్రముఖ సినీ నటి బి. సరోజాదేవి (87) ఇకలేరు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ,...
Aiindia

Ahmedabad : ఎయిర్ ఇండియా AI 171 ప్రమాదానికి కారణం బయటకు

Ahmedabad : జూన్ 12, 2025న జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 విమాన ప్రమాదంపై తొలి అధికార నివేదికను భారత ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విడుదల...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు : విదేశాంగ మంత్రి జై శంకర్

వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ హెచ్చరించారు. ఆదివారం కౌటిల్య ఎకనమిక్ కాంక్లేవ్ లో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు అణ్వాయుధాల మాదిరిగా ఇప్పుడు...

సికింద్రాబాద్ – గోవా మధ్య స్పెషల్ ట్రైన్, పూర్తి వివరాలు ఇవే ..

రేపు సికింద్రాబాద్ - వాస్కోడ గామా మధ్య కొత్త ట్రైన్ ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కొత్త ట్రైన్ సర్వీస్, హైదరాబాద్ నుంచి కర్ణాటక మరియు గోవాకు ప్రయాణిస్తున్న ప్రయాణికుల...

Sabarimala : అయ్యప్ప దర్శనం కోసం కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన

కేరళ ప్రభుత్వం శబరిమల అయ్యప్ప దర్శనానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది భక్తులకు ఆన్లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే దర్శనానికి అనుమతించబడనుంది. మకరవిళక్కు సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, రోజుకు గరిష్ఠంగా...

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

మార్చి నుంచి దేశంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినా.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది. దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కో గ్యాస్...

Latest News