Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయం పైకప్పు లీక్.. గర్భగుడిలోకి నీరు !
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని ఈ ఏడాది జనవరి 22న అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయితే ఎంతో మంది ఇంజనీర్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన...
సద్గురుకి బ్రెయిన్ సర్జరీ !
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న సద్గురు మార్చి 17 న పదేపదే వాంతులు...
18 OTT ప్లాట్ఫారమ్లను బ్యాన్ చేసిన కేంద్రం
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వివిధ మధ్యవర్తుల సమన్వయంతో, అశ్లీలమైన, అసభ్యకరమైన, కొన్ని సందర్భాల్లో అశ్లీల కంటెంట్ను ప్రసారం చేసే 18 OTT ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది. వీటితో సంబంధం ఉన్న 19...
LPG Gas : మహిళలకు మోదీ కానుక.. వంటగ్యాస్ ధర భారీగా తగ్గింపు
మహిళా దినోత్సవం రోజున మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా తమ ప్రభుత్వం LPG సిలిండర్ ధరలను రూ. 100 తగ్గిస్తున్నట్లు మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు....
BJP First List : బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..
దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఈరోజు బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి...
Narendra Modi : పశ్చిమ బెంగాల్ పర్యటనలో దీదీ పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ
పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృష్ణానగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఆ తరవాత కృష్ణానగర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. రెండు రోజుల...
RBI : 2వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన 2వేల రూపాయల నోట్లలో 97.62% తమకు చేరాయని, ప్రజల వద్ద ఇంకా మిగిలిన ఆ నోట్ల విలువ 8,470 కోట్లని రిజర్వ్ బ్యాంక్...
Class 1 Admission : ఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలో అడ్మిషన్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు
ఇకపై ఆరేళ్లు నిండిన పిల్లలకే 1వ తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఆరేళ్లు నిండితేనే చిన్నారులకు ఒకటవ...
అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట – మోడీ షెడ్యూల్
Detailed Program Of PM Narendra Modi's Participation In Ramlalaya Temple Pran Pratishtha On 22nd January..10:25am: Arrival At Ayodhya Airport..10:45am: Arrival At Ayodhya Helipad..10:55am: Arrival...
Cyber Crime : సరికొత్త సైబర్ మోసం.. ఓటీపీ, లింక్ లేకుండానే ఖాతాలో డబ్బు స్వాహా !
దేశవ్యాప్తంగా సైబర్ మోసాల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిత్యం ఓ అడుగు అడ్వాన్స్గా ఉంటూ.. అందిన కాడికి దోచుకుంటున్నారు. జనాలు ఎలాంటి మోసాలకు గురికాకుండా ఎంత అప్రమత్తంగా ఉన్నా.. కేటుగాళ్లు మాత్రం మోసం...






















