జాతీయ వార్తలు

Sabarimala : అయ్యప్ప దర్శనం కోసం కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన

కేరళ ప్రభుత్వం శబరిమల అయ్యప్ప దర్శనానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది భక్తులకు ఆన్లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే దర్శనానికి అనుమతించబడనుంది. మకరవిళక్కు సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, రోజుకు గరిష్ఠంగా...

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

మార్చి నుంచి దేశంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినా.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది. దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కో గ్యాస్...

సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న బియ్యం ధరలు

సామాన్యులపై మరో దెబ్బ తగలనుంది. ఇప్పటికే నిత్యావసరాలు, వంట నూనె, పప్పుల ధరలు పెరగడంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండగా, బియ్యం ధరలు మరింత షాక్ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం సోనామసూరి, HMT, BPT...

అమెరికాకు క్యూ కట్టిన భారతీయులు

శతాబ్ధాల కాలం నుంచే భారతీయులు మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ ఇతర దేశాలకు వలసలు వెళ్తున్నారు. భారతీయులు వలస వెళ్లే దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల పేర్లే ప్రముఖంగా వినిపించేవి....

Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయం పైకప్పు లీక్.. గర్భగుడిలోకి నీరు !

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని ఈ ఏడాది జనవరి 22న అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయితే ఎంతో మంది ఇంజనీర్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన...

సద్గురుకి బ్రెయిన్ సర్జరీ !

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న సద్గురు మార్చి 17 న పదేపదే వాంతులు...

18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్యాన్ చేసిన కేంద్రం

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వివిధ మధ్యవర్తుల సమన్వయంతో, అశ్లీలమైన, అసభ్యకరమైన, కొన్ని సందర్భాల్లో అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేసే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది. వీటితో సంబంధం ఉన్న 19...

LPG Gas : మహిళలకు మోదీ కానుక.. వంటగ్యాస్ ధర భారీగా తగ్గింపు

మహిళా దినోత్సవం రోజున మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా తమ ప్రభుత్వం LPG సిలిండర్ ధరలను రూ. 100 తగ్గిస్తున్నట్లు మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు....

BJP First List : బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఈరోజు బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి...

Narendra Modi : పశ్చిమ బెంగాల్ పర్యటనలో దీదీ పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ

పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృష్ణానగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఆ తరవాత కృష్ణానగర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. రెండు రోజుల...

Latest News