జాతీయ వార్తలు

50 వేల రెస్టారెంట్లకు చేరుకున్న ఓఎన్‌డీసీ.. జొమాటో-స్విగ్గీ ఆధిపత్యానికి గట్టి పోటీ

ఫుడ్ డెలివరీకి జొమోటో, స్విగ్గీ యాప్స్ పర్యాయపదాలుగా మారిపోయాయి. ఈ వేదికలపై ఫుడ్ ఆర్డర్ చేయని నగరవాసి లేడంటే అతిశయోక్తి కాదేమో. కానీ వీటిల్లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఇప్పటికీ కాస్తంత ఖర్చుతో...
Mukesh Ambani's children appointed to board of Reliance Industries

రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్న నీతా అంబానీ.. ఎంట్రీ ఇచ్చిన అంబానీ పిల్లలు

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఇన్నాళ్లుగా ఆ బోర్డులో ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు. రిలయన్స్‌ బోర్డులోకి ముఖేశ్ అంబానీ పిల్లలు...

చంద్రయాన్‌-3 ల్యాండింగ్ విజయవంతం, మొదలైన సంబరాలు !

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. కోట్ల మంది భారతీయుల ఎదురుచూపులు ఫలించాయి. అగ్రరాజ్యాలకే అందని ద్రాక్షగా మారిన జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. చంద్రుని...

ఉద్యోగులకు శుభవార్త.. ఇన్‌కం ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు

ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గుడ్‌ న్యూస్ చెప్పింది. కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగుల్లో కొందరికి అద్దె రహిత వసతి కల్పిస్తుంటాయి. అలాంటి అద్దె రహిత ఇళ్లకు విధించే...

పెట్రోల్ ధరలపై కేంద్ర పెట్రోలియం మంత్రి కీలక వ్యాఖ్యలు

భారత్‌లో ఇతర దేశాలతో పోలిస్తే ఈ రెండేళ్లలో పెట్రోల్ ధరలు అంతగా ఏమీ పెరగలేదని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. జూన్ 2021 నుంచి జూన్ 2023 మధ్య...

ఇండియా-యూకే వాణిజ్య ఒప్పందం.. యూకే కార్లు, విస్కీపై సుంకం తగ్గింపు!

వచ్చే ఏడాది జాతీయ ఎన్నికలకు ముందే రెండు దేశాలు వాణిజ్య చర్చలను ముగించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా, యూకేలు తమ వివాదాస్పద అంశాలలో చాలా వరకు వైఖరిని తగ్గించుకున్నాయి. ఇండియా-యూకే వాణిజ్య ఒప్పందం...

ఎస్బీఐ రీసెర్చ్‌ రిపోర్టు.. భారత్‌లో వారి ఆదాయం మూడు రెట్లు పెరిగిందట..

గత దశాబ్దంలో మధ్యతరగతి భారతీయుల సగటు ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగింది. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా రీసెర్చ్ రిపోర్టు తన నివేదికలో తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. రానున్న రెండున్నర...

మ్యాట్రిమోనియల్ డేటింగ్ స్కామ్.. హెచ్చరించిన ప్రభుత్వం

ఆర్థిక మంత్రిత్వ శాఖ 'మ్యాట్రిమోనియల్ డేటింగ్ స్కామ్' గురించి హెచ్చరికలు జారీచేసింది. ఇందులో స్కామ్‌స్టర్లు బాధితులు తమ కోసం పంపిన ఖరీదైన బహుమతులను పొందడానికి "భారత కస్టమ్స్‌కి డ్యూటీ ఫీజు" చెల్లించమని కోరుతున్నట్లు...

21ఏళ్లు లీవు లేదు.. రోజుకు 15గంటలు పనే : L&T చైర్మన్

లార్సెన్ & టూబ్రో (L&T) అవుట్‌గోయింగ్ ఛైర్మన్ ఏఎం నాయక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. తాను కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడూ క్లాసులకు హాజరయ్యేవాడు కాదట. కానీ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక...

2వీలర్లపై 18శాతం తగ్గనున్న జీఎస్టీ..

ఎంట్రీ లెవల్ వెహికల్స్ పై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 28శాతం నుంచి 18శాతం తగ్గించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) కోరింది. దీనికి సంబంధించి లేఖను కేంద్ర మంత్రి నితిన్...

Latest News