Uddhav Thackeray : ఎన్డీఏలో ఆ మూడు పార్టీలే బలమైనవి.. ఉద్ధవ్ థాక్రే
శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఎన్డీఏ కూటమిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ కూటమిలో ఈడీ, ఐటీ, సీబీఐ అనే మూడు పార్టీలే బలంగా ఉన్నాయని సామ్నాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన...
రైతులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకున్న 6 నిమిషాలకే..
గాంధీనగర్ లో జీ-20 కేంద్ర ఆర్థికమంత్రుల సదస్సులో భాగంగా... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI.. ఇన్నోవేషన్ పెవిలియన్ హబ్ ఏర్పాటు చేసింది. రైతులకు తక్షణమే క్రెడిట్ కార్డుల జారీ, రుణాలు అందే పైలెట్...
డ్రగ్స్ ఫ్రీ కంట్రీ గా ఇండియా..!
దేశంలో మాదకద్రవ్యాల చిరునామాను శూన్యస్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమరవాణా, జాతీయ భద్రత అంశంపై హోం శాఖ...
ఐదేళ్లలో ఎంతమంది భారతీయులు పేదరికం నుండి బయటపడ్డారో తెలిస్తే షాక్ అవుతారు ?
నీతి ఆయోగ్ నివేదిక ‘నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్: ఎ ప్రోగ్రెస్ రివ్యూ 2023’ ప్రకారం 2015-16 మరియు 2019-21 మధ్య రికార్డు స్థాయిలో 13.5 కోట్ల మంది ప్రజలు బహుమితీయ...
ఇఎస్ఐ పథకం కింద కొత్తగా 20.23 లక్షల మంది ఉద్యోగులు
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి - ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్) తాత్కాలిక వేతన పట్టిక డాటా ప్రకారం మే 2023లో సుమారు 20.23 లక్షల మంది నూతన ఉద్యోగులను...
చంద్రయాన్ -3 ప్రయోగానికి సర్వం సిద్ధం.. రేపే నింగిలోకి !
చంద్రయాన్ -3 ప్రయోగం కోసం యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు(జూలై 14) మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు జియో సింక్రనస్...
అధికారిక బంగ్లా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ !
పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడటంతో రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు అయింది.నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడిన సభ్యులు అధికారక నివాసాన్ని నెల రోజుల్లోగా ఖాళీ చేయాల్సి...
సిక్కింలో భారీ హిమపాతం.. ఆరుగురు మృతి !
సిక్కిం లోని నాథూ లాపర్వత లోయ ప్రాంతంలో భారీ హిమపాతంసంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో పర్యాటకులు మంచు కింద చిక్కుకుపోయినట్లు...
ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ జెమ్ ద్వారా రికార్డు స్థాయి కొనుగోళ్లు
ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ జెమ్ ద్వారా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 2లక్షల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరపడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అలోచనలను ప్రతిబింబింపచేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి...
దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత..
ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా నుంచి గతేడాది భారత్కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘‘శుభాకాంక్షలు, వన్యప్రాణుల...




















