ఇతర వార్తలు

Other-News

కర్నూలు లో కరోనా కేసులు బీబత్సం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. వారం క్రితం ఓ లెక్క ఇప్పుడు ఓ లెక్క అన్నట్లు ఉంది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ముఖ్యంగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన...

కరోనా సోకిందని అది అందరికి అంటిస్తానని యువతీ హల్చల్

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు అగ్ర రాజ్యాలు సైతం అతలాకుతలం అవుతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి ఇప్పటికే చాల దేశాలు లాక్ డౌన్...

లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు అన్ని జిల్లాలో ఈ మహమ్మారి బుసలు కొడుతుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేస్తారా..లేక పొడిగిస్తారా అనే చర్చ...

రోడ్ల పైకి కరోనా కార్..చూస్తే పరేషాన్

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కోరోమా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ మాత్రమే కాదు ప్రజల్లో ఇంకాస్త కరోనా ఫై అవగాహనా తేవాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే హైదరాబాద్...

లాక్ డౌన్ ఎఫెక్ట్ : మద్యం దొరక్కపోవడం తో కోమాలోకి వెళ్లిన మహిళా

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల షాప్స్ , మెడికల్ షాప్స్ ఇవి మాత్రమే ఓపెన్ కాగా మిగతావన్నీ...

ఏపీలో 329 కి చేరిన కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల్లో పరుగులు తీస్తుంది. రోజు రోజుకు వైరస్ ఎక్కువ అవుతుండడం తో ప్రజల్లో ఇంకాస్త భయం పట్టుకుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి మూలంగా వైరస్ కేసుల సంఖ్య...

మటన్ వ్యాపారికి కరోనా ..కొనుగోలు చేసిన వారి కోసం గాలింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఇప్పటికే 300 కు పైగా కేసులు నమోదు కావడం తో ప్రజలంతా భయాందోళనలో పడ్డారు. తాజాగా విశాఖ జిల్లా గాజువాకలో ఓ...

లాక్ డౌన్ .. ఉంచాలా ? ఎత్తేయాలా ?

ఏప్రిల్ 14 త‌ర్వాత లాక్ డౌన్ ను కొన‌సాగించాలా? ఎత్తేయాలా? అనే అంశంపై రాష్ట్రాల వారీగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ విష‌యంలో వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స్పందిస్తూ ఉన్నారు.కరోనా...

కరోనా ట్రీట్ మెంట్.. ‘ఆరోగ్యశ్రీ’లోకి

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణపై ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సమీక్ష ముగిసింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం దిల్లీకి వెళ్లిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టులేనని...

కరోనా ఎఫెక్ట్ : వాట్సప్ కూడా తగ్గించింది

కరోనా మహమ్మారి కారణంగా సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ చేస్తున్నారు ఆకతాయిలు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో కరోనా కు సంబందించిన ఫేక్ వార్తలను...

Latest News