ఇతర వార్తలు

Other-News

బార్బర్ గా మారిన మంత్రి కుమారుడు

కరోనా లాక్‌డౌన్ ఎవరినీ ఎటూ కదలనీయడం లేదు. హేర్ కటింగ్ సెలూన్లు కూడా మూసివేశారాయే. అందుకే కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తన తండ్రికి గడ్డం చేయాల్సి వచ్చింది. ...

ఆ యాంకర్ పై కేసు పెట్టారు

ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కుదిపేస్తోంది. భారత్‌లోను త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తుంది.. రోజు రోజుకి దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. కాగా కరోనావైరస్ నివారణ చర్యల్లో అమెరికా విఫలం అయ్యిందంటూ......

బోరిస్ జాన్సన్‌ కండీషన్ ఎలా వుంది ?

కరోనా వైరస్ ఎవరినీ వదలడంలేదు. చివరకు బ్రిటన్ ప్రధాని కూడా కరోనా బారిన బడ్డారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండటంతో కొన్ని రోజుల క్రితం బోరిస్ జాన్సన్‌ను లండన్‌లోని సెయింట్ థామస్...

మాస్క్ లేకుండా తిరిగితే రూ.5వేల ఫైన్..ఎక్కడో తెలుసా..?

ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా బుసలు కొడుతున్న సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాలు కరోనా ఫై పెద్ద యుద్ధమే చేస్తున్నప్పటికీ రోజు రోజుకు పాజిటివ్ ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ...

తెలంగాణ లో 500 దాటినా కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాటికీ కరోనా పాజిటివ్ కేసులు 500 క్రాస్ అయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో శనివారం మరో 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని దీంతో 503కు కరోనా కేసులు...

ఏపీలో పెరుగుతున్న కేసులు.. జిల్లావారీ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 35 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 757కి...

దక్షిణ కొరియాలో తిరగబెట్టిన కరోనా

దక్షిణ కొరియాలో కొవిడ్‌-19 నయమైందని భావించిన 91 మందికి పరీక్షల్లో మళ్లీ పాజిటివ్‌ రావడం కలకలం సృష్టిస్తోంది. కరోనా నయమైన వారికి వైరస్‌ ఇతరుల నుంచి సోకుండా శరీరంలోనే తిరిగి చైతన్యమైందేమోనని భావిస్తున్నామని...

ఏపీ లో కరోనా కంగారు.. పెరుగుతున్న కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య...

ఏపీ కరోనా కేసుల్లో ఆ జిల్లా ఫస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. ముఖ్యంగా కర్నూల్ లో కరోనా వైరస్ విపరీతంగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు కర్నూల్ లో నమోదు...

ఒకే ఒక్క రోజులో కరోనా తో 2108 మంది చనిపోయారట..

అగ్ర రాజ్యం అమెరికా కరోనా వైరస్ తో కుదేల్ అవుతుంది. ఇప్పటికే లక్షల సంఖ్య లో కరోనా పాజిటివ్ కేసులు , వేల సంఖ్య లో కరోనా మరణాలు సంబవిస్తుండడం తో ఏంచేయాలో...

Latest News