Site icon TeluguMirchi.com

ఏపీలో ఇప్పట్లో కరోనా కేసులు తగ్గేలా లేదు..ఈరోజు ఎన్ని నమోదు అయ్యాయంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 73 కేసులు నమోదు కావడం తో ఈ సంఖ్య 1332కి చేరింది. ప్రస్తుతం ఉన్న కేసుల్లో 287 మంది రికవరీ అయి డిశ్చార్జి అయ్యారు. 31 మంది చనిపోయారు.

జిల్లాలవారీగా చూస్తే…

Exit mobile version