ఎనభై శాతం నాయకులకు హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ తనతో మాట్లాడారని, బెదిరించారని చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.
కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన అవంతి శ్రీనివాస్ కు జగన్ కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఆయనను భీమిలి నియోజకవర్గానికి ఇంచార్జ్ గా నియమించారు. అవంతికి భీమిలీ అసెంబ్లీ పగ్గాలను అప్పగిస్తున్నట్లు వైసీపీ అధిష్టానం నుంచి ఓ ప్రకటన వెలువడింది