Site icon TeluguMirchi.com

సర్వే పై అనవసర రాద్ధాంతం

palle
ప్రజా సాధికార సర్వేపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పల్లె రఘునాథరెడ్డి. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ పథకాలను మరింత పారదర్శకంగా అందించేందుకు పల్స్‌ సర్వే చేస్తున్నామని, ప్రజలకు ఎక్కడ సంక్షేమ పథకాలు అందుతాయోనన్న ఆందోళనతోనే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని, వీటిని ప్రజలు నమ్మొద్దని వివరించారు మంత్రి.

Exit mobile version