ముచ్చటగా మూడోసారి నటాషాను మనువాడిన హార్దిక్ పాండ్యా..
టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ ముచ్చటగా మూడోసారి పెళ్లిపీటలెక్కారు. తాజాగా ఉదయ్పూర్లో గురువారం రాత్రి హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మధ్య వేదమంత్రాల సాక్షిగా...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు…కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు మరింత వేగవంతం చేసాయి. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్...
వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ… రుణగ్రహీతలపై భారం
ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆర్థిక నిపుణులు ముందుగా ఊహించినట్లుగానే వడ్డీ రేట్ల పెంపుదలకే గవర్నర్ మొగ్గు చూపారు. ఈ క్రమంలో...
జేఈఈ మెయిన్స్ తొలి సెషన్ ఫలితాలు విడుదల
ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తొలివిడత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎన్టీఏ వెబ్సైట్లో ఫలితాలను ఉంచారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ...
మోడీ ప్రయత్నం.. ఎన్నికల కోసమేనా..?
అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తోన్న ప్రదేశాన్ని రాముడి జన్మభూమిగా హిందువులు భావిస్తారు. ఇక్కడ రామాలయం ఉండేదని.. దాని స్థానంలో 16వ శతాబ్దంలో బాబ్రీ మసీదు నిర్మించారని భావిస్తారు. 500 ఏళ్ల చరిత్ర ఉన్న...
బడ్జెట్ 2023 : ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే …
కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2023-24 వార్షిక బడ్జెట్ ను ఈ రోజు ప్రవేశపెట్టారు. అందులో కస్టమ్స్ డ్యూటీ మార్పులతో కొన్ని వస్తువుల ధరలు పెరగటం.. మరి కొన్ని...
గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొడానికి నేడు ఢిల్లీ వస్తున్నారు. ఈ నెల 26 వరకు ఆయన భారత్లో పర్యటిస్తారు. భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు...
15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ వాహనాలకు స్వస్తి !
15 సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను వచ్చే ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా పరిగణించనున్నారు. వాటి రిజిస్ట్రేషన్లను ఉపసంహరించనున్నారు. ట్రాన్స్పోర్టు కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన...
156 గ్రాముల ప్రధాని మోడీ బంగారు ప్రతిమ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో గుజరాత్లోని సూరత్కు చెందిన స్వర్ణకారుడు సందీప్ జైన్ టీమ్ మోదీ బంగారు ప్రతిమను తయారు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన...
టెన్నిస్కు గుడ్ బై చెప్పిన సానియా మీర్జా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (36) టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు...






















