
కరోనా మహమ్మారి మనుషులనే కాదు జంతువులను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా ఒక పిల్లికి కరోనా పాజిటివ్ రావడం డాక్టర్స్ ను సైతం షాక్ కు గురి చేస్తుంది. ఈ పిల్లికి ఒక మనిషి నుంచే వ్యాపించి ఉంటుంది. మరి వీటి నుంచి మనుషులకు వైరస్ వ్యాపిస్తుందో లేదో అని మరలా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
పెంపుడు జంతువులు ఉండేవాళ్లు కాస్త జాగ్రత్త పాటించాలి. పెట్స్ తిరిగే ప్రదేశాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు వైద్యులు.









