Site icon TeluguMirchi.com

గుడ్ న్యూస్ : 18 ఏళ్ళ పైబడ్డ వారందరికీ కొవిడ్ వాక్సిన్, ఎప్పటినుండి అంటే ?

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికి తీపి కబురు వినిపించింది. ఇప్పటి వరకు 60 ఏళ్ళ పైబడ్డ వారికి, 45 ఏళ్ళ పైబడ్డ వారికి అని విడతల వారీగా వాక్సిన్ ఇచ్చిన ప్రభుత్వం ఇకనుండి 18 ఏళ్ళ పైబడ్డ వారు అందరు మే 1 నుండి వాక్సిన్ వేపించుకోవచ్చు అని తెలిపింది. తాజాగా వాక్సిన్ ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు ఈ రోజే సీరం ఇన్స్టిట్యూట్ , భారత్ బయోటెక్ లకు భారీగా ఆర్ధిక ప్యాకేజీ లను ప్రకటించింది.

Exit mobile version