Site icon TeluguMirchi.com

మూడో విడత కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలు ఇవే !

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మూడో విడత కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది. మొదటి విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్స్, సీనియర్ సిటిజన్స్ కి ప్రాధాన్యం ఇవ్వగా, రెండో విడతలో 45 ఏళ్ళు దాటినా వారికి ప్రాధాన్యత ఇచ్చారు.

మూడో విడత కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలు

Exit mobile version