చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి , రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని పలు పాఠశాలల్లో టాయిలెట్లను శుభ్రం చేసి ఆశ్ఛర్య పరిచాడు.చేవెళ్ల మండలంలోని 11 పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు ప్రత్యేక టాయిలెట్స్ క్లీనర్ వాహనాన్ని ఏర్పాటు చేసి , దానిని స్వయంగా నడుపుకుంటూ వెళ్లి ఆయా స్కూల్ లోని మరుగుదొడ్లను శుభ్రం చేసి స్వచ్ఛ పాఠశాలల నిర్మాణానికి అందరూ కృషి చేయాలని స్కూల్ సిబ్బంది కి చెప్పాడు.