ఇతర వార్తలు

Other-News

శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. బ్రహ్మోత్సవాలలో మాత్రమే కాకుండా ప్రతీ నెలా వచ్చే పొర్ణమినాటి రాత్రి  జరిగే గరుడ...

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి ఉత్తర్వులు జారీ

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి అనుమతిస్తూ సమగ్ర శిక్ష అభియాన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21 నుంచి 31లోపు నియామకాలు పూర్తి చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదవీవిరమణ...

టీ20 ప్ర‌పంచ క‌ప్ కోసం భారత్ వార్మ‌ప్ మ్యాచ్లు ఈ రోజునుండే …

టీ-20 ప్ర‌పంచ క‌ప్ లో భార‌త జ‌ట్టు స‌న్నాహ‌కాల్లో భాగంగా రెండు వార్మ‌ప్ మ్యాచ్ లు ఆడ‌నుంది. మొద‌టి వార్మ‌ప్ మ్యాచ్ దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7 గంట‌ల...

టీ-20 ప్రపంచకప్‌ కోసం టీమ్ఇండియా కొత్త జెర్సీ

త్వరలో ప్రారంభం కానున్న టీ-20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు ఈ సరికొత్త జెర్సీల్లో మెరిసిపోనున్నారు. ‘బిలియన్‌ చీర్స్‌ జెర్సీ’గా దీనికి నామకరణం చేశారు. డార్క్‌ బ్లూ జెర్సీల్లో..న్యూ లుక్‌లో విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ,కేఎల్...

టీ20 ప్రపంచకప్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ కు చోటు

త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో యువ ఆటగాడు శార్దూల్ ఠాకూర్‌కి చోటు దక్కింది. గాయపడ్డ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అక్షర్‌ను స్టాండ్‌...

బెంగ‌ళూరులో ఆదాయ‌పు ప‌న్ను శాఖ సోదాలు… భారీగా బంగారం, డబ్బు స్వాధీనం !

నీటిపారుదల, హైవే ప్రాజెక్టుల నిర్మాణ‌ ప‌నుల‌లో నిమగ్నమైన బెంగుళూరుకు చెందిన ముగ్గురు ప్రధాన కాంట్రాక్టర్ల విషయ‌మై ఆదాయపు పన్ను శాఖ సోదాలు, జ‌ప్తు కార్యకలాపాలను నిర్వహించింది. 07.10.2021న ప్రారంభమైన ఈ ఆదాయ‌పు ప‌న్ను...

దసరా పండగకోసం తెలుగురాష్ట్రాల్లో అందుబాటులో 6 కొత్త రైళ్లు

దసరా పండుగకు రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 8 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.విశాఖపట్నం-సికింద్రాబాద్‌(నం.08579) 13,20,27 తేదీల్లో,సికింద్రాబాద్‌-విశాఖపట్నం(08580)14,21,28 తేదీల్లో ,విశాఖపట్నం-తిరుపతి (08583)18,25 తేదీల్లో,తిరుపతి-విశాఖపట్నం(08584) 19,26 తేదీల్లో,విశాఖపట్నం-సికింద్రాబాద్‌...

స్వల్ప నష్టాలలో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపు లాభాల్లో పయనించినప్పటికీ.. తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 62...

‘అలయ్ బలయ్’ కోసం పవన్ కళ్యాణ్

‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కుమార్తె శ్రీమతి బండారు విజయలక్ష్మి ఆహ్వానించారు. దత్తాత్రేయ గత 16ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం...

ఎయిరిండియా విమానంలో ప్రసవించిన మహిళ

లండన్‌ నుంచి కొచ్చి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఆకాశమార్గంలో కొద్దిసేపు ఉద్వేగపూరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో ఓ మహిళకు ప్రసవ నొప్పులు మొదలుకావడమే ఇందుక్కారణం. విమానంలో 204 మంది ప్రయాణిస్తుండగా వారిలో...

Latest News