గిడుగు రామమూర్తి భాషా పురస్కారాలు అందుకోనున్నది వీరే
ఈ నెల 28న గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం జరుగనుంది. 13 మందికి భాషా సేవా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. శలాక రఘునాథ శర్మ, మొవ్వ వృషాద్రిపతి, డా.కోడూరి ప్రభాకర్రెడ్డి, వాడ్రేవు...
ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని కోల్పోయిన భారత అథ్లెట్లకు కార్లు గిఫ్ట్
ఇటీవల ముగిసిన ఒలింపిక్స్లో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయిన భారత అథ్లెట్లకు ఆల్ట్రోజ్ కార్లను బహుమతిగా ఇచ్చినట్లు టాటా మోటార్స్ సంస్థ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. అత్యంత కఠిన పరిస్థితులలో తృటిలో...
బుల్లెట్ బండి సాంగ్ పెడితేనే పాలు తాగుతున్న కొండముచ్చు..
ఈ మధ్య ఎక్కడ చూసిన బుల్లెట్ బండి సాంగ్ వినిపిస్తుంది. పెళ్లి బరత్ లో నూతన వధువు ఈ పాట కు అదిరిపోయే స్టెప్స్ వేసింది. అంతే ఈ సాంగ్ ఒక్కసారిగా సోషల్...
చంఢీగడ్ -మనాలీ జాతీయ రహదారి పై ప్రారంభమైన రాకపోకలు
చంఢీగడ్ -మనాలీ జాతీయ రహదారి పై దాదాపు 12 గంటల తర్వాత రాకపోకలు ప్రారంభమయ్యాయి. మండి జిల్లాలోని పాండో సమీపంలో భారీ కొండ చరియలు విరిగిపడడంతో ఈరహదారిని మూసివేసి రాకపోకలు నిలిపేశారు. దీంతో...
ఎక్కడ కడుపు వస్తుందో అని మర్మాంగానికి అది రాసాడు..తెల్లారి చనిపోయాడు
ఓ యువకుడు తన ప్రేయసి తో కలిసి సెక్స్ లో పాల్గొన్నాడు. అయితే ఎక్కడ ఆమెకు కడుపు వస్తుందో అని తన మర్మాంగానికి జిగురు లాంటి పదార్థం (epoxy adhesive)ను రాసుకున్నాడు. అంతే...
చికెన్ ఫ్రై చేయలేదని భార్య ను చంపిన భర్త
ఈ మధ్య చిన్న చిన్న వాటికే చంపుకోవడాలు చేస్తున్నారు. ఆఖరికి భార్య రుచిగా కూర వండలేదని కూడా చంపేసే భర్తలు ఉన్నారు. తాజాగా ఫ్రై చేయలేదని భార్య ను చంపిన భర్త చంపిన...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గుంటూరు లో మెగా జాబ్ మేళా!
బుధవారం (25-08-2021) రోజున గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళ జరగనుంది. ఇందులో 6 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయని జిల్లా ఉపాధి అధికారి డి.దుర్గా బాయి ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం...
T20 వరల్డ్ కప్ 2021 – ఆస్ట్రేలియా జట్టు ఇదే
T20 ప్రపంచకప్ 2021 కు సమయం దగ్గర పడుతుండడంతో టోర్నీలో పాల్గొననున్న దేశాలు తమ జట్లను ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. తాజాగా T20 ప్రపంచకప్ 2021 టోర్నీ కి ఆస్ట్రేలియా తమ జట్టుని ప్రకటించింది.T20...
కాబూల్ : విమానం నుండి కిందపడ్డ పౌరులు
ఆప్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడం తో అక్కడ ఉన్న వారంతా ఆ ప్రదేశాన్ని వదిలి పారిపోతున్నారు. ఇప్పటికే కాబూల్ విమానాశ్రమంలో జరుగుతున్న సంఘటనలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుండగా..తాజాగా మరో వీడియో బయటకు...
ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు
ఆస్తి కోసం హత్యలు చేయడం ఈరోజుల్లో కామన్ అయ్యింది. ఆస్తి కోసం కన్నా తల్లిదండ్రులను సైతం చంపడానికి వెనుకడుగు వెయ్యడం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఇదే జరిగింది. ఆస్తి ఫై కన్నేసిన...





















