INTSO పరీక్షల్లో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే రాగమయి అభినందనలు
సత్తుపల్లి , ఏప్రిల్ 19 : సత్తుపల్లి నగరంలోని శ్రీ చైతన్య స్కూల్లో ( సత్తుపల్లి విద్యాలయం) పాఠశాల నందు జనవరి 22 న జరిగిన INTSO పరీక్షల్లో మెరిట్ సాధించిన...
రైలు ప్రయాణికుల నుండి ల్యాప్ టాప్ లు చోరీ, చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే ప్రయాణికుల వద్ద నుండి ల్యాప్ టాప్ లు అపహరిస్తున్న వ్యక్తిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 11ల్యాప్ టాప్...
Earth Hour : ఎర్త్ అవర్ – ఆ రోజు ఒక గంట లైట్లు ఆఫ్ చేయండి
ఎర్త్ అవర్ లో భాగంగా దేశ వ్యాప్తంగా మార్చి 23న సాయంత్రం 8.30 – 9.30 PM ఒక గంట పాటు లైట్లు ఆఫ్ చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య...
మంత్రి కోమటిరెడ్డిని కలిసిన మాజీ మంత్రి జానారెడ్డి
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఈరోజు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్ధిగా ...
రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్లో ఘరానా మోసం, 2.80 కోట్లు కాజేసిన ..
హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్లో ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్ మేనేజర్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఖాతాదారులకు తెలియకుండా వారి డాక్యుమెంట్లు తీసుకుని ఏకంగా 2.80 కోట్లు కాజేశారు . ...
నడిరోడ్డుపై కత్తులతో వ్యక్తి దారుణ హత్య
పహాడీషెరీఫ్ పోలిస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. స్థానికులు పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పహాడిశెరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి...
Hyderabad : మణికొండలో యువకుడు దారుణ హత్య
టోలిచౌకిలోని నివాసం ఉండే విశాల్ సింగ్ మణికొండకు చెందిన యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఈ నేపథ్యంలో పెద్దలు జోక్యం చేసుకొని విశాల్ సింగ్ ని మందలించారు. మందలించిన విశాల్ సింగ్ లో ఎలాంటి...
TS : జీవో నెంబర్ 16 ను రద్దు చేయాలి – తెలంగాణ నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల పట్ల శాపంగా పరిణమించిన జీవో నెంబర్ 16 రద్దుచేసి తమకు న్యాయం చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు...
CM Revanth Reddy : టాటా ప్రతినిధులతో సమావేశమైన సిఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్ సెంటర్లు) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు...
TS BJP List : మొదటి జాబితాలో తెలంగాణ బీజేపీ అభ్యర్థులు వీళ్ళే !
మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు బీజేపీ 195 సీట్లతో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. వారణాసి నుంచి వరుసగా మూడోసారి ప్రధాని...






















