ఇతర వార్తలు

Other-News

దేశ ప్రజలంతా ఆ రాత్రి ఆ పని చేయాలనీ మోడీ పిలుపు

కరోనా మహమ్మారి దేశం మొత్తం లాక్ డౌన్ చేసిన గాని రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. గత 15 రోజులుగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయినప్పటికీ కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి....

భారతదేశం లో ఇప్పటివరకు ఎక్కువగా కరోనా తో మరణించింది ఎక్కడో తెలుసా..?

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఇక తగ్గినట్లే అనుకునే టైం లో ఢిల్లీ ఘటన తో మళ్లీ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం స్టార్ట్...

మర్కజ్‌ ప్రాంతాన్ని శానిటైజ్ చేసిన పోలీసులు

దిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రాంతాన్ని పోలీసులు శానిటైజ్ చేశారు. గత నెలలో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్న అధికశాతం మందిలో కరోనా లక్షణాలు బయటపడుతుండటంతో ఆ ప్రాంతాన్ని కొవిడ్‌ 19 హాట్‌ స్పాట్‌గా...

దిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యుడికి కరోనా

దిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఎయిమ్స్‌లోని ఫిజియాలజీ విభాగంలో పనిచేస్తున్న వైద్యుడికి వైరస్‌ సోకినట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేక విభాగంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు...

లాక్ డౌన్ తర్వాత ఎలా ?

కరోనా వ్యాప్తితో దేశ వ్యాప్తంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాదారు. లాక్‌డౌన్‌ ముగిశాక ప్రజలంతా మూకుమ్మడిగా బయటకొచ్చే అవకాశం ఉందని ఇదే...

రైల్వే ప్రయాణికులారా .. సిద్దం కండి

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌తో రైల్వే శాఖ సైతం రైళ్లను నిలిపివేసింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు నడుస్తున్న రైళ్లను రద్దు చేసింది. దీంతో ఇప్పుడు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పనుంది....

అందుబాటులోకి కరోనా యాప్..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న తరుణంలో ..ప్రజల అందుబాటులోకి కరోనా యాప్ ను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఆరోగ్య సేతు పేరిట తీసుకొచ్చిన ఈ యాప్ లో చాట్‌బోట్...

కరోనా ఎఫెక్ట్ : “నారాయణ” ఆన్ లైన్ బాట

కరోనా కారణంగా స్వర్వం నిలిచిపోయింది. కేవలం ఇంటర్నెట్ ఆధారిక సేవలు మాత్రమే నడిస్తున్నాయి. అయితే ఈ సేవలని విధ్యా రంగంలో కూడా అమలు చేసింది నారాయణ గ్రూప్. కరోనా నేపధ్యంలో దేశం...

అమెరికాకి బిల్ గేట్స్ వార్నింగ్

అపరకుబెరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఓ సుచున చేశారు. అమెరికా వ్యాప్తంగా పది వారాల పాటు షట్ డౌన్ ను కఠినంగా...

కరోనా కేసు లేని దేశం అదొక్కటే..

ప్రపంచ దేశాలన్నిటిని గజగజలాడిస్తున్న కరోనా వైరస్..ఆ ఒక్క దేశంలో మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోతుందట. ఆ దేశం కూడా చైనా పక్కన దేశమే..ఏంటా ఆ దేశం అనుకుంటున్నారా ఉత్తర కొరియా. తొలిసారిగా కరోనా వైరస్...

Latest News